archive# COW

News

పలాసలో ఆవుపై కత్తితో దాడి.. వ్యాపారిని దేహశుద్ధి చేసిన స్థానికులు!

పలాస: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, పలాస-కాశీబుగ్గలో దారుణం చోటుచేసుకుంది. ఓ పండ్ల వ్యాపారి ఆవుపై కత్తితో దాడి చేశాడు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులో మల్ల ఉమాశంకర్‌ అనే వ్యాపారి పండ్లు అమ్ముతున్నాడు. అయితే, అటుగా వెళుతున్న ఆవు ఉమాశంకర్‌ దుకాణంలోని...
News

రేపు, ఎల్లుండి 200 మంది గోశాలల నిర్వాహ‌కులకు శిక్ష‌ణ‌

తిరుప‌తి: గోశాల‌ల సమర్థ నిర్వ‌హ‌ణ‌, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, దేశ‌వాళీ గోజాతుల సంర‌క్ష‌ణ త‌దిత‌ర అంశాల‌పై గోశాల‌ల నిర్వాహ‌కుల‌కు, ఔత్సాహిక ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో ఈ నెల‌ 25, 26వ తేదీల్లో శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది....
News

కేరళలో గోమాత క‌న్నీరు!

కేరళ: ఇక్క‌డి కోజికోడ్‌లోని నడకావు వద్ద సెయింట్ మేరీస్ చర్చి సమీపంలో వధ కోసం తీసుకొచ్చిన ఆవు ఆహారం, నీరు లేకుండా హింస‌కు గురై ఉన్న‌ది. గొడ్డు మాంసం వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో, కబేళాలకు తరలించే పశువులు ఇలా.....
News

బావిలో పడ్డ గోమాతను ర‌క్షించిన చిన్నపల్లి గ్రామస్థులు

ప‌రిగి: ప్రమాదవశాత్తూ పంట పొలాల్లోని వ్యవసాయ బావిలో పడిపోయిన ఆవును సురక్షితంగా బయటకు తీసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పరిగి మండలం చిన్నపల్లి గ్రామ సమీపంలోని ఓ బావిలో ఆవు పడిపోయింది. ఈ సంఘ‌ట‌న‌ను గమనించిన స్థానికులు...
News

క‌ళ్ళ‌ముందే లేగ‌దూడ మ‌ర‌ణంతో త‌ల్ల‌డిల్లిన గోమాత‌!

కోడూరు: లేగదూడ మరణంతో ఓ గోమాత మూగ రోదన మాతృ ప్రేమకు అద్దంప‌ట్టింది. లారీ ఢీకొని ఆవు దూడ చనిపోయింది. ఇది చూసి తల్లడిల్లిన తల్లి ఆవు రోదించింది. ఈ సంఘ‌ట‌న స్థానికులను కలచివేసింది. కృష్ణాజిల్లా కోడూరు విద్యుత్ సబ్ స్టేషన్...
News

ఆడ దూడపై అత్యాచారం.. నిప్పులు చెరిగిన ప్రజలు

రాజస్థాన్‌: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఆడ దూడను క్రూరంగా హింసించి, అత్యాచారం చేశారనే ఆరోపణలతో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో నలుగురు నిందితులు జుబైర్,...
News

టీటీడీ గోరక్షణ‌కు కట్టుబడి ఉంది

15 రకాల పంచగవ్య ఉత్పత్తుల తయారీ రేపటి నుంచి ప్రదర్శన, అధికారుల వెల్లడి తిరుప‌తి: కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌ను ఈనెల‌ 27వ తేదీ ప్రారంభిస్తున్నామని...
News

అఖ్లాక్‌… గోవులను చంపుతూ 17 ఏళ్ళుగా తప్పించుకున్నాడు..!

సహరాన్‌పూర్: గోహత్య కేసులో గత 15 ఏళ్లుగా హర్యానా నుంచి పరారీలో ఉన్న నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అఖ్లాక్‌గా గుర్తించారు. ఈ ఘటనపై సహరాన్‌పూర్ పోలీసులు హర్యానా పోలీసులకు సమాచారం అందించారు. సహరాన్‌పూర్ పోలీసులు తెలిపిన...
News

సంస్కృతిని ర‌క్షించుకుంటేనే ఆ దేశానికి మ‌నుగ‌డ

దేశ సంస్కృతి, ప్రజల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు, దేశం బలహీనంగా మారుతుందని, సంస్కృతిని ర‌క్షించుకుంటేనే ఆ దేశానికి మ‌నుగ‌డ ఉంటుంద‌ని అలహాబాద్ హైకోర్టు బుధవారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి...
News

‘గో విజ్ఞాన్‌’ పై ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్న కేంద్రం

గోవు గురించి జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 'గో విజ్ఞాన్‌' లేదా ఆవుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షించే ఈ ఆన్‌లైన్‌ పరీక్షను తొలిసారిగా ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ 'కామధేను గో విజ్ఞాన్‌ ప్రచార్‌ ప్రసార్‌ పరీక్ష'ను...
1 2
Page 1 of 2