News

మిశ్రమ టీకా పై పరిశోధనలు చేయాలి… నిపుణుల కమిటీ సిఫార్సు

844views

రోనా నియంత్రణకు రూపొందిన కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లతో కూడిన మిశ్రమ డోసులపై ప్రయోగాలు చేసేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తమిళనాడులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ)లో ఈ ప్రయోగాలు జరుగుతాయి. ఓ వ్యక్తికి ఒక డోసు కొవాగ్జిన్​ను, మరో డోసు కొవిషీల్డ్‌ను ఇవ్వవచ్చా అనేదానిపై 300 మంది వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.