archive#TERRORISM

News

ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం చర్యలు!

ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దల్లాపై హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అర్ష్ దల్లాను ఉగ్రవాదిగా హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది....
News

ఉగ్రవాదానికి పాకిస్థానే కేంద్ర బిందువు – భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌

భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న పాకిస్తాన్‌పై ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సామాన్య ప్రజలు, కొన్ని వర్గాలు ఉగ్రవాదానికి పాకిస్తాన్‌కు సంబంధం ఉందని ఆరోపించడం సహజంగా జరిగేదే.. కానీ భారత విదేశాంగ...
News

సౌదీలో 10 రోజుల వ్యవధిలో 12 మందికి శిరచ్ఛేదం

న్యూఢిల్లీ: అరబ్‌ దేశాల్లో తప్పు చేసిన వారికి విధించే శిక్షలు ఎంతో కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మాదకద్రవ్యాలు, ఆత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగంగా మరణ శిక్షణను అమలు చేస్తారు. తాజాగా సౌదీ అరేబియాలో పది రోజుల...
News

కీలక మలుపులు తిరుగుతున్న కర్ణాటక బాంబు పేలుడు కేసు

మంగుళూరు: కర్ణాటక మంగళూరులో శనివారం జరిగిన ఆటో పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆటోలో వెళ్లిన ప్రయాణికుడే పేలుడుకు కారణమని భావిస్తున్న పోలీసులు.. ఇందులో ఉగ్రకోణం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ప్రెజర్ కుక్కర్‌ను స్వాధీనం చేసుకున్న...
News

ఉగ్రవాదంపై పోరుకు యావత్​ ప్రపంచం కలిసి రావాలి….మోదీ పిలుపు

న్యూఢిల్లీ: ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి...
News

అది జిహాదీ ఉగ్రదాడి!

కోయంబత్తూర్‌: కోయంబత్తూర్‌లో ఈ నెల 23న జరిగిన కారు పేలుడు సంఘటన సాధారణ ప్రమాదం కాదని.. అది జిహాదీ ఉగ్రదాడి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన మరణించిన 29 ఏళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జమేషా ముబిన్, ఇస్లామిక్ స్టేట్...
News

పాక్ నుండి ఉగ్రదాడులు పెరిగే అవకాశం.. భారత్ ఆందోళన

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు ఆ జాబితా నుండి తొలగించడం వల్లన జమ్మూ కాశ్మీర్ పై ఉగ్రదాడులు పెరిగే అవకాశం ఉన్నదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రే జాబితాలో ఉన్నప్పుడు...
News

ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన… కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడి

న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నొక్కి చెప్పారు. విదేశీ గడ్డ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా జరిగే ఉగ్ర భావజాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమిత్‌...
News

తెలంగాణలోనూ దాడులకు పిఎఫ్ఐ కుట్ర

భాగ్యనగరం: కేరళ, తమిళనాడులో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్), హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పిఎఫ్ఐ కుట్ర పన్నినట్టు విషయం ఇటీవల బయటపడింది, తెలంగాణలోనూ అదే తరహాలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెంట్ హెచ్చరించింది. దీంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తమయింది. దాడులకు...
News

హరిద్వార్, రిషికేశ్​లకు ‘జైషే మహ్మద్’ బెదిరింపులు

హరిద్వార్​: ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో బాంబు పేలుళ్లకు సంబంధించిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అక్టోబరు 25, 27 తేదీల్లో హరిద్వార్​, రిషికేశ్​లలో బాంబు దాడులకు పాల్పడతామని జైషే మహ్మద్ అనే ఉగ్రసంస్థ లేఖ రాసింది. హరిద్వార్ రైల్వే పోలీసులకు ఈ లేఖ పంపింది....
1 2 3 14
Page 1 of 14