Assam Rifles jawan Bongu Baburao (28) of Vajrapukottur, Srikakulam district was martyred in the crossfire. Authorities said Baburao was killed in a shootout with militants near the Khonsa border in...
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన అసోం రైఫిల్స్ జవాను బొంగు బాబూరావు (28) ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. అరుణాచల్ప్రదేశ్లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో బాబూరావు మరణించినట్లు అధికారులు వెల్లడించారని కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు...
ఆఫ్గనిస్థాన్ సిక్కు నాయకుడు నిదాన్సింగ్ సచ్దేవాకు ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించింది. గత నెలలో పాక్తియా ప్రోవిన్స్లో సచ్దేవాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయగా, శనివారం విడిచిపెట్టినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 'ఆఫ్గన్ ప్రభుత్వానికి, పాక్తియా ప్రాంత గిరిజన...
జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లా నాగ్నాద్ - చిమ్మెర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి...
కరుడుగట్టిన ఉగ్రవాది, అల్ ఖైదా ఉత్తర ఆఫ్రికా చీఫ్ అబ్దుల్ మాలిక్ హతమయ్యాడు. నార్త్ అల్జీరియాలోని పర్వత సానువుల్లో తలదాచుకున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో ఫ్రెంచ్ బలగాలు స్థానిక సైన్యంతో కలిసి దాడులు నిర్వహించాయి. ఉత్తర మాలి, అల్జీరియా తదితర ప్రాంతాలల్లో...
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో టాప్ కమాండర్, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్ నయ్కూను భద్రతా బలగాలు అతడి సొంత గ్రామంలోనే హతమార్చాయి. పక్కా సమాచారంతో చక్కని సమన్వయంతో సుదీర్ఘంగా జరిపిన సంయుక్త ఆపరేషన్లో ఈ ముష్కరుడిని మట్టుబెట్టి పెద్ద విజయం సాధించాయి....
జమ్మూకశ్మీర్లోని హంద్వారా జరిగిన ఎన్కౌంటర్పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. సైనికుల త్యాగం మరువలేనిదని శ్లాఘిస్తూ ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ఉత్తర కశ్మీర్లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో మేజర్, కల్నల్ సహా ఐదుగురు సైనికులు ఈ ఉదయం మరణించిన...
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పెను సవాల్గా మారితే.. పాకిస్థాన్లోని ఉగ్రవాదులకు మాత్రం ఓ వరంలా మారింది. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్ సోకుతుందన్న కారణంతో అక్కడి ప్రభుత్వం వారిని ఇళ్లకు పంపింది. ఇప్పటి వరకు లష్కరే తోయిబా అధినేత హఫీజ్...
ఓవైపు ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే పాక్ ఉగ్రవాదులు మాత్రం దుశ్చర్యలకు ఏమాత్రం స్వస్తి పలకడం లేదు. శనివారం ఉదయం జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు సహా వారితో సంబంధం ఉన్న...
ప్రపంచమంతా కరోనా వైరస్పై పోరాడుతున్న వేళా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలోనే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లో 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న గణంకాలే ఇందుకు నిదర్శనం. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు...