టీటీడీ రక్షణకు ఐక్యంగా కదలుదాం : TTSS గోష్ఠిలో వక్తల ఉద్ఘాటన
తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో 22/ 10/ 2020 న గోష్ఠి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ IYR కృష్ణారావు IAS, శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం IAS లు పాల్గొన్నారు. వీరితో...







