archive#TIRUMALA TIRUPATI DEVASTANAMS

News

అమరావతి సమీపంలో వెంకన్న ఆలయం

* విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ * పాల్గొన్న గవర్నర్, టీటీడీ చైర్మన్ * రేపటినుంచి దర్శనాలకు అనుమతి రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో తితిదే ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ...
News

సామాన్యులకు మరింత సుళువుగా శ్రీవారి దర్శనం చేయిస్తాం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి

గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు సర్వదర్శనం గంటన్నర వ్యవధిలోనే చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 దర్శనంతోపాటు వివిధ...
News

తిరుమలకు త్వరలో 100 ఆర్టీసీ విద్యుత్ బస్సులు

తిరుప‌తి: తిరుమలలో విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగం ప్రారంభించామని చెబుతూ త్వరలోనే ఆర్టీసీ 100 విద్యుత్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోందని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌కృతిని కాపాడుకుంటేనే...
News

శ్రీవారి తెలంగాణ భక్తులకు శుభవార్త

రోజుకు వెయ్యి మందికి రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తిరుప‌తి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్ళే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ నుంచి రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టికెట్లు జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌...
News

తిరుమలకు 20 ప్రత్యేక రైళ్లు – శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వేసవి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ మేరకు...
News

తిరుమలకు కొండంత జనం

* రెండేళ్ల తర్వాత తిరుమలకు పోటెత్తిన భక్తులు.... * కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం... దర్శనానికి రెండు రోజుల సమయం రెండేళ్ల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. కొండంత జనం శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి...
News

ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభం

- విశాఖ శారదా పీఠాధిపతుల చేతుల మీదుగా ఉద్ఘాటన - ప్రారంభోత్సవానికి హాజరైన ఒడిశా సీఎం, ఏపీ గవర్నరు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతుల...
News

తిరుమలలో రేపు శ్రీరామనవమి ఆస్థానం… ఎల్లుండి శ్రీరామ పట్టాభిషేకం

తిరుప‌తి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల ప‌దోతేదీన ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి ఏడు గంట‌ల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు....
News

తితిదేలో నేర చరితుల నియామకాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం – హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరిత్ర కలిగిన వారి నియామకాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తామని తితిదే, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. 'దేవుడి సేవలో నేర చరితులకు స్థానం కల్పించడం ఏంటి? తితిదే బోర్డులో నేర చరిత్రగల వారు...
News

తిరుమలలో ఆర్జిత సేవా టికెట్ల జారీ పునఃప్రారంభం

తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌ను ఆఫ్‌లైన్‌లో ల‌క్కీడిప్ ద్వారా భ‌క్తుల‌కు కేటాయించే విధానం రెండేళ్ళ‌ విరామం త‌రువాత గురువారం ప్రారంభమైనది. ఇందుకోసం సిఆర్‌వో జ‌న‌ర‌ల్ కౌంట‌ర్ల‌లో ఏర్పాట్లు చేశారు. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా 2020, మార్చి 20న శ్రీ‌వారి...
1 2 3 4 5
Page 2 of 5