TTD నిర్వాకంతో దిక్కు తోచని స్థితిలో శ్రీవారి సర్వదర్శనం భక్తులు….
తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు తితిదే చుక్కలు చూపిస్తోంది. నేరుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్న ప్రకటనతో తిరుమలకు వచ్చినవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోకెన్లు ఇచ్చిన మూడు నాలుగు రోజుల తర్వాతే దర్శనానికి అవకాశం కల్పిస్తుండటంతో భక్తులు దిక్కుతోచని...