archive#TIRUMALA TIRUPATI DEVASTANAMS

News

TTD నిర్వాకంతో దిక్కు తోచని స్థితిలో శ్రీవారి సర్వదర్శనం భక్తులు….

తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు తితిదే చుక్కలు చూపిస్తోంది. నేరుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్న ప్రకటనతో తిరుమలకు వచ్చినవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోకెన్లు ఇచ్చిన మూడు నాలుగు రోజుల తర్వాతే దర్శనానికి అవకాశం కల్పిస్తుండటంతో భక్తులు దిక్కుతోచని...
News

తితిదే ఆస్తులకు జియో ఫెన్సింగ్ రక్షణ… అన్యాక్రాంతం కాకుండా ఏర్పాట్లు

దేశవ్యాప్తంగా ఉన్న తితిదే ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించడంలో భాగంగా జియో ఫెన్సింగ్‌ చేయాలని తితిదే నిర్ణయించింది. జేఈవో సదా భార్గవి ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి శ్రీపద్మావతి అతిథిగృహంలో జియో ఫెన్సింగ్ ‌పై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్...
News

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంపు

తిరుప‌తి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్టు టీటీడీ...
News

ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపుపై తీవ్ర విమర్శలు

తిరుప‌తి: తిరుమలేశుడి ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న ధరలను నాలుగు నుంచి ఐదు రెట్లు...
News

తిరుమలలో నకిలీ టికెట్ల దందా… న‌లుగురి అరెస్టు

తిరుప‌తి: తిరుమలలో నకిలీ టిక్కెట్ల దందా వెలుగుచూసింది. వీటిని విక్రయిస్తున్న నలుగురు దళారులను పోలీసులు అరెస్టు చేశారు. మంగుళూరుకు చెందిన ఓ భక్తుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు దళారులపై కేసు నమోదు చేశారు. ఓ ట్యాక్సీ డ్రైవర్‌.. మంగుళూరుకు చెందిన భక్తుడి...
News

రేపటి నుంచి ఆఫ్​లైన్​​లో తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ

తిరుప‌తి: శ్రీవారి భక్తులకు ఎట్టకేలకు శుభవార్త. ఈ నెల 15 నుంచి ఆఫ్‌ లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్‌ లైన్‌ టికెట్ల జారీ ప్రక్రియను...
News

శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం గోవింద నామ స్మరణతో భక్తుల నిరసన

తిరుప‌తి: కరోనా ప్రభావం, తిరుమ‌ల పాల‌న విభాగం వైఖరి వెర‌సి శ్రీ‌వారి భ‌క్తులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి భక్తులకు ఆఫ్‌లైన్‌ దర్శనం టికెట్లు దూరం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సమస్యలు త‌ప్ప‌డం లేదు....
News

తిరుమలలో విపత్తు నిర్వహణ పై కమిటీ ఏర్పాటు.. అధికారులతో అదనపు ఈవో సమావేశం

తిరుమలలో విపత్తుల‌ నిర్వహణ ప్రణాళికపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్ ‌లో అన్ని విభాగాల అధికారుల‌తో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ అధికారులు ఏడు రోజుల్లోపు ఆయా విభాగాలకు సంబంధించిన...
News

శ్రీ‌నివాస‌మంగాపురం : ప‌ర్వ‌దినాలలో వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వ సేవ‌

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ముఖ్య ప‌ర్వ‌దినాల్లో నిర్వ‌హించే క‌ల్యాణోత్స‌వాన్ని వ‌ర్చువ‌ల్ సేవ‌గా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. భ‌క్తులు ఆన్‌లైన్ ద్వారా క‌ల్యాణోత్స‌వం సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 5న వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం సేవ...
News

విధిలేని పరిస్థితుల్లోనే ఆన్లైన్ దర్శనం టోకెన్లు – టీటీడీ చైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

* సామాన్య భక్తుల కోసం త్వరలో శ్రీవారి దర్శనం ఆఫ్ లైన్ టోకెన్లు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్...
1 2 3 4 5
Page 4 of 5