archive#TERRORISM

News

కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి.. తేల్చిన ఎన్ఐఏ కోర్టు!

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి నిధులను సేకరించి, సమకూర్చిన కేసులో కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి అని ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. కశ్మీరు లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాల కేసులో తాను నేరం...
News

పంజాబ్‌లో ఉగ్రదాడి … ఢిల్లీలో అప్రమత్తం

న్యూఢిల్లీ: పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఫరీదాబాద్ పోలీసులు నిఘా పెంచారు. ఎన్‌సీఆర్ ఏరియాలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో...
News

హిందు ఆల‌య ధ్వంసం కేసులో 22 మందికి ఐదేళ్ల జైలు!

ఇస్లామాబాద్‌: గతేడాది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి చేసిన 22 మందికి ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు పాకిస్తానీ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2021 జూలైలో లాహోర్‌కు 590 కిలోమీటర్ల దూరంలో ఉన్న...
News

భాగ్య‌న‌గ‌రంలో నలుగురు ఉగ్రవాదుల రెక్కీ!

భాగ్య‌న‌గ‌రం: తెలుగు రాష్ట్రం భాగ్య‌న‌గ‌రంలో దాడులు నిర్వహించేందుకు నలుగురు ఉగ్రవాదులు నాలుగు రోజులపాటు రెక్కీ నిర్వహించారు. ఈ మేర‌కు హరియాణా పోలీసులు త‌మ‌ విచారణతో గుట్టు ర‌ట్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు కీలకాంశాలను...
News

పాక్‌కు చదువు పేరుతో వెళ్ళి ఉగ్రవాదులుగా మారుతున్న క‌శ్మీర్ యువత

17 మంది కాల్చివేత న్యూఢిల్లీ: అధికారిక వీసాలపై పాకిస్తాన్‌కు వెళ్ళి తిరిగి లోయలోకి చొరబడిన 17 మంది క‌శ్మీరీ యువకులు తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో మరణించారు. లోయలో రెచ్చగొడుతున్న ఉగ్రవాదాన్ని స్వదేశీ ఉద్యమంగా చిత్రీకరించడానికి ఐఎస్ఐ కొత్త పద్ధతిని అవలంబించిందని అధికారులు...
News

మోడీని చంపడానికి జమ్ములో భారీ ఉగ్ర కుట్ర!

సభా ప్రాంగణానికి సమీపంలో లభించిన భారీ పేలుడు సామ‌గ్రి జమ్మూ: జమ్మూ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ర్యాలీ వేదిక సమీపంలో ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు పదార్థాలు లభించడం సంచలనం రేపింది. ఈ నెల 24వతేదీన ఆదివారం జమ్మూ శివార్లలోని పల్లి...
News

పోలీస్, జవాన్​ను చంపిన ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​: అనేక మంది జవాన్లు, పౌరుల్ని బలిగొన్న కరడుగట్టిన ఉగ్రవాది హతమయ్యాడు. జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కరే తొయిబా టాప్ కమాండర్​ యూసఫ్​ కంత్రూను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. అతడితోపాటు మరో ముష్కరుడినీ హతమార్చారు. ఈ క్రమంలో ముగ్గురు...
News

ఉగ్రవాదమే అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేస్తూ ఉగ్రవాదంపై పోరు మానవ హక్కుల పరిరక్షణకు విరుద్ధం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ”ఏ నాగరిక సమాజానికైనా ఉగ్రవాదం శాపం....
News

బారాముల్లాలో ఎన్‌కౌంటర్

జమ్మూ కశ్మీర్ : ఉత్తర క‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని అధికారులు గురువారం తెలిపారు. ఎన్‌కౌంటర్ మాల్వా ప్రాంతంలో చోటు చేసుకుంది. తొలుత జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు...
News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్ళీ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాల కలకలం

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ దుకాణదారుడు తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు...
1 3 4 5 6 7 14
Page 5 of 14