ఉగ్ర శిక్షణా కేంద్రం పాక్
జైషే, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి కరుడు గట్టిన ఉగ్ర సంస్థలకు పాకిస్థాన్ ఇంకా ఆతిథ్యం ఇస్తోందని భారత భద్రతా దళాలు వెల్లడించాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఉగ్రమూకలు పాక్లోనే శిక్షణ పొందుతున్నట్లు తెలిపాయి....
