ఉగ్రవాద దేశాలకు బుద్ధి చెప్పాలి – బిపిన్ రావత్
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు గట్టిగా బుద్ధి చెప్పటం ద్వారా మాత్రమే ఉగ్రవాదాన్ని అదుపు చేయగలుగుతాం, ఇది చేయని పక్షంలో ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంటుందని త్రిదళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. బిపిన్ రావత్ గురువారం రైసినా డైలాగ్ సదస్సులో మాట్లాడుతూ...









