archive#TERRORISM

News

ఉగ్రవాద దేశాలకు బుద్ధి చెప్పాలి – బిపిన్ రావత్

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు గట్టిగా బుద్ధి చెప్పటం ద్వారా మాత్రమే ఉగ్రవాదాన్ని అదుపు చేయగలుగుతాం, ఇది చేయని పక్షంలో ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంటుందని త్రిదళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. బిపిన్ రావత్ గురువారం రైసినా డైలాగ్ సదస్సులో మాట్లాడుతూ...
News

ఉగ్ర లింకులున్న డీఎస్పీ దవీందర్‌ సింగ్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు

ఉగ్రవాదులకు సాయం చేస్తూ పోలీసులకు చిక్కిన శ్రీనగర్‌ డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ.. డీఎస్పీపై కేసు నమోదు చేసింది. వచ్చే సోమవారం ఎన్‌ఐఏ బృందం...
News

సిమి, పీఎఫ్ఐలపై దేశవ్యాప్త నిషేదం?

స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి), పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)లను నిషేధం విధించే విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖదే తుది నిర్ణయమని కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ...
News

కేరళ జీహాదీలకు విదేశాల నుంచి భారీగా నిధులు

కేరళ నుండి చాలా మంది ఐసిస్ కు వెళ్లడం, అక్కడ చనిపోవడం కూడా జరిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా కేరళలో పనిచేస్తున్న జిహాదీ గ్రూపులకు భారీగా విరాళాలు అందుతున్నాయి. ఆ విరాళాలు ఎక్కడ నుండి వస్తున్నాయా అని ఆరా తీసిన ఇంటెలిజెన్స్...
News

తాలిబన్‌ ముఖ్యనేత సైఫుల్లా మెహ్‌సూద్‌ హతం

ఆప్ఘనిస్థాన్ లో జరిగిన సాయుధ బలగాల దాడిలో కరడుకట్టిన తాలిబన్‌ కమాండర్‌ క్వారీ సైఫుల్లా మెహసూద్‌ హతమయ్యాడు. ఇక్కడి ఖోస్త్‌ ప్రావిన్స్‌లోని గులూన్‌ స్థావరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేర్పాటువాద గ్రూపు హక్కానీ నెట్‌వర్క్‌ ఈ దాడి చేసినట్టుగా...
News

ఎల్ ఓ సీ దాటి భారత భూభాగంలోకి వెళ్లొద్దు – తీవ్రవాదులకు విజ్ఞప్తి చేసిన ఇమ్రాన్ ఖాన్

నియంత్రణాధీన రేఖ (ఎల్‌ఒసి) దాటి భారత భూభాగంలోకి వెళ్లవద్దని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తమ దేశంలోని ఉగ్రవాదులకు ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇది భారత్‌ 'కథనాల'కు మరింత బలం చేకూరుస్తుందని ఆయన అన్నారు. దీనిద్వారా తమ దేశంలో ఉగ్రవాదులున్నారన్న అంశాన్ని...
News

హిందూ నేతలపై ఉగ్ర గురి

తమిళనాడుకు చెందిన హిందూ సంస్థల నేతలను హతమార్చేందుకు నలుగురు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో తిరుపూర్, నాగర్ కోయిల్ లలో గురువారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆ నలుగురు ఉగ్రవాదుల ఫోటోలను కూడా విడుదల చేశారు. పౌరసత్వ...
News

సిపిఎం పార్టీకి పట్టున్న గ్రామంలో పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాదులకు శిక్షలు ఖరారు చేసిన NIA  కోర్టు.

కనకమల ఐసిస్ టెర్రర్ కేసులో ప్రధాన నిందితడికి కొచ్చిలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది, ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు రాష్ట్ర బిజెపి నాయకులతో సహా ప్రముఖ వ్యక్తులను హత్య చేయడానికి, కేరళ మరియు...
News

ఢిల్లీలో దాడికి ఐసిస్ కుట్ర భగ్నం

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఉగ్ర దాడి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. అంతర్జాతీయ ముష్కర సంస్థ ఐసిస్‌తో ప్రభావితమైనట్టు అనుమానితులుగా ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాలను (ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ...
1 11 12 13 14
Page 13 of 14