archive#TERRORISM

News

లాక్ డౌన్ వేళ…..18 మంది ఉగ్రవాదులు హతం

ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతున్న వేళా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలోనే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న గణంకాలే ఇందుకు నిదర్శనం. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు...
News

కాబూల్ గురుద్వారా దాడి సూత్రధారి అరెస్ట్‌

అఫ్గానిస్థాన్‌లో సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వారాపై ఇటీవల జరిపిన దాడిలో సూత్రధారిగా భావిస్తున్న ఐసిస్‌ ఉగ్రవాది అబ్దుల్లా ఒరఖ్‌జాయ్‌ అలియాస్‌ అస్లాం ఫరూకీని అఫ్గాన్‌ నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. ఇతడికి పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు గుర్తించారు. ఐసిస్‌లోని...
News

9 మంది ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో గడిచిన 24 గంటల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో ఇటీవల నలుగురు పౌరులు మృతి చెందారు. పౌరులపై దాడి తర్వాత భద్రతా బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో బత్‌పురా...
News

గురుద్వారాపై ఉగ్రదాడిలో కేరళ జీహాదీ హస్తం

కాబూల్‌లోని సిక్కు గురుద్వారాపై జరిగిన ఉగ్రదాడి వెనుక కేరళకు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అబూ ఖలీద్ అల్-హిందీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో 25 మందికి పైగా మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఆన్‌లైన్ వార్తా సంస్థ...
News

కాబూల్‌లో సిక్కుల ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ రక్తసిక్తమైంది. సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వారలో కొందరు ముష్కరులు జరిపిన దాడిలో 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.45 నిమిషాలకు ఇక్కడి షోర్‌...
News

మావోల రక్త దాహానికి 17 మంది పోలీసుల బలి

ఛత్తీస్‌గఢ్‌ అడవులు మరోసారి రక్తమోడాయి. సుక్మా జిల్లాలో నక్సల్స్‌కు, భద్రతా బలగాలకు శనివారం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో అదృశ్యమైన 17 మంది మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. మృతదేహాలను అడవుల నుంచి తరలించినట్లు ఐజీ (బస్తర్‌రేంజ్‌) సుందర్‌ రాజ్‌ తెలిపారు. నక్సలైట్లు...
News

మావోల కాల్పుల్లో 14 మంది పోలీసులకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో 14 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. మరో 13 మంది పోలీసుల ఆచూకీ గల్లంతు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని హెలికాప్టర్లలో రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ...
News

కరీంనగర్లో ఉదృతంగా పీఎఫ్ ఐ కార్యకలాపాలు?

కరీంనగర్లోని ముకరంపుర ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పేరుతో నడుస్తున్న ఒక విద్యాసంస్థలో యువకులకు తీవ్రవాద శిక్షణను ఇస్తున్నట్లుగా తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలలో  పోలీసులు విద్యాసంస్థల మూసివేత విషయంలో జరుపుతున్న తనిఖీలలో భాగంగా ముకరంపుర లోని ఈ...
News

జమ్మూ-కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం జిల్లాలోని దయాళ్ గామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆదివారం ఉదయం భద్రతా దళాలు...
News

మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల వీర మరణం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్‌ సాయుధ దళానికి (సీఏఎఫ్‌) చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో బాంబు దాడి ఘటనలో సీఆర్పీఎఫ్‌కు చెందిన జవాను ఒకరు గాయపడ్డారు. బస్తర్‌ జిల్లాలోని మర్దూమ్‌ పోలీస్‌స్టేషన్‌...
1 9 10 11 12 13 14
Page 11 of 14