లాక్ డౌన్ వేళ…..18 మంది ఉగ్రవాదులు హతం
ప్రపంచమంతా కరోనా వైరస్పై పోరాడుతున్న వేళా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలోనే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లో 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న గణంకాలే ఇందుకు నిదర్శనం. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు...









