archiveSRINAGAR

News

గుంపుగా మ్యాచ్‌ చూస్తే… రూ.5వేల జరిమానా

* శ్రీనగర్ ‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) విద్యాసంస్థ కీలక నిర్ణయం మరికొద్ది సేపట్లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. దాయాది దేశాలు తలపడుతుంటే వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఈ...
News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు దాడులు

జ‌మ్ముక‌శ్మీర్‌: ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరోసారి కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దాడులు జరిపింది. జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సహకారంతో హబ్బా-కాదల్, సూత్రషహి ఏరియాలో ఈ దాడులు చేపట్టింది. హబ్బా కాదల్‌ నివాసి నజీర్ అహ్మద్, సూత్రసహిలో ఉంటున్న...
News

బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో ఉగ్రవాదులను గుర్తించాం!: ఐజీపీ

శ్రీనగర్(జమ్మూ- కాశ్మీర్): జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్‌ను హత్య చేసిన ఉగ్రవాదులను గుర్తించామని, వారిని త్వరలోనే మట్టుబెడతామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) కశ్మీర్ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. బ్యాంకర్ విజయ్ కుమార్ రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో...
News

బరితెగించిన తీవ్రవాదులు! కానిస్టేబుల్, ఆయన ఏడేళ్ళ‌ కుమార్తెపై కాల్పులు

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని సౌరా ప్రాంతంలో ఓ కానిస్టేబుల్​పై తూటాల వర్షం కురిపించారు. అతని ఏడేళ్ళ‌ కుమార్తెపైనా కాల్పులకు తెగబడ్డారు. తీవ్రగాయాలపాలైన వీరిని ఆస్పత్రికి తరలించగా.. కానిస్టేబుల్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. కుడి చేతికి బుల్లెట్...
News

జామియా మసీదులో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు!

శ్రీ‌న‌గ‌ర్‌: అతిపెద్ద మసీదులలో ఒకటైన శ్రీ నగర్‌లోని జామియా మసీదులో శుక్రవారం ఆజాదీ, భారతదేశ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. శుక్రవారం ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం ఆజాదీ నినాదాలు చేశారు. మే 2019లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం...
News

జమ్మూకాశ్మీర్ : సర్పంచ్ ను చంపిన ముగ్గురు తీవ్రవాదులు హతం

శ్రీనగర్లో ముగ్గురు ముష్కరులను భారత సైన్యం హతమార్చింది. వీరిని లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. ఖాన్మోహ్ లో కొద్దిరోజుల క్రితం సర్పంచ్ ను చంపింది వీరేనని పోలీసులు ధృవీకరించారు. నౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు నిర్బంధ...
News

శ్రీనగర్‌లో మైనారిటీల రక్షణకు ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌!

న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని మైనారిటీ కమ్యూనిటీల భద్రతకు పటిష్ఠమైన భద్రత, ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌ అమలులో ఉందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్ల‌డించింది. శ్రీనగర్‌లోని మైనారిటీ కమ్యూనిటీని రక్షించడానికి తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్‌ ఎంపీ నారన్‌భాయ్‌ జె రథ్వా అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో...
News

శ్రీనగర్‌కు అంతర్జాతీయ ఖ్యాతి

శ్రీ‌న‌గ‌ర్‌: శ్రీనగర్‌కు సృజనాత్మక నగరంగా యునెస్కో ఎంపిక చేసింది. హస్తకళలు, జానపద కళల విభాగంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ శ్రీనగర్‌కు చోటుకల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో మొత్తం 90 దేశాల్లో...
News

బ్రేకింగ్‌ న్యూస్‌… జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు టీచర్ల కాల్చివేత!

జమ్మూ కాశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు స్వైరవిహారం చేస్తున్నారు. సాధారణ పౌరులను కాల్చిచంపుతున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని సీనియర్‌ సెకండరీ స్కూల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను తుపాకులతో కాల్చి చంపారు. Source: Organiser మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK...
News

సెంట్రల్‌ కశ్మీర్‌లో తప్పిన పెను ముప్పు!

బుద్గాంలో శక్తివంతమైన పేలుడు పదార్థాలు స్వాధీనం శ్రీనగర్‌: సెంట్రల్‌ కశ్మీర్‌లో పెను ముప్పు తప్పింది. బుద్గామ్‌ జిల్లాలోని హమ్‌హమా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉంచిన ఒక శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భద్రతా దళాలు మంగళవారం గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఉదయం సాధారణ పెట్రోలింగ్‌...
1 2
Page 1 of 2