తమ జోలికి ఎవరైనా వస్తే హిందువులు పోరాడాల్సిందే..
ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ భాగ్యనగరం: హిందూ ధర్మం నిలవాలంటే అందుకోసం పోరాడి గెలవాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ(ఆర్.ఎస్.ఎస్.) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో మోహన్ భాగవత్ బుధవారం సాయంత్రం...