archiveRashtriya Swayamsevak Sangh

News

సత్యం, కరుణ, పరిశుభ్రత, శ్రద్ధ అన్ని భారతీయ మతాల ప్రాథమిక లక్షణాలు

ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌ భోపాల్‌: భోపాల్‌లో ప్రజ్ఞా ప్రవాహ అఖిల భారత ఆలోచనా సమావేశం ఆదివారం(ఏప్రిల్ 17) జరిగింది. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌, స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోస్బాలే...
News

కేర‌ళ‌లో ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రచారక్ హత్య!

పోలీసు బలగాల్లో ‘స్లీపింగ్ సెల్స్’: కేరళ బీజేపీ నేత రాధాకృష్ణన్ ఆరోప‌ణ‌ కొచ్చి: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేరళ ఉపాధ్యక్షుడు కెఎస్ రాధాకృష్ణన్ రాష్ట్రంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు, రాష్ట్ర ప్రభుత్వం పాత...
News

శ్రీ‌రామ నవ‌మి పుర‌స్క‌రించుకుని సేవ‌లు

నంద్యాల‌: నంద్యాల జిల్లా కేంద్రంలో శ్రీరామ నవమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స్వ‌యం సేవ‌కులు, స్థానికులు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. సంజీవనగర్, చందనా బోర్డు వద్ద సక్షమ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ నెల, వ‌చ్చే నెల...
ArticlesNews

అజాత శత్రువు డా. హెడ్గేవార్

"హృదయంలో రగిలే స్వాతంత్ర్య ఇచ్చ, భిన్న దృక్పథాలు ఉన్న వ్యక్తులందరితో స్నేహ పూర్వక సంబంధాలు, వ్యక్తులలో గల సామర్థ్యాలను గుర్తించి వారిలోని గుణగణాలను వికసింపజేసి కార్యకర్తలుగా మలచే నేర్పు, వ్యక్తులను కలిపి పనిచేయించే వ్యవహార కుశలత, నిరాడంబర జీవితం, తన అనంతరం...
News

ఆర్‌.ఎస్‌.ఎస్‌కు పరువు నష్టం అనే హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉంది: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌)కు పరువు నష్టం జరిగిందని ఆరోపిస్తూ, ఫిర్యాదు చేసే అధికారం, హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉందని సుప్రీం కోర్టు చెప్పింది. ఇదే విషయాన్ని చెప్పిన కేరళ హైకోర్టు తీర్పును సమర్థించింది. మాతృభూమి ఇలస్ట్రేటెడ్ వీక్లీ...
News

విద్యా వ్య‌వ‌స్థ‌లోని ‘క‌రోనా న‌ష్టాన్ని’ భ‌ర్తీ చేద్దాం

ఆర్‌.ఎస్‌.ఎస్ స‌హ స‌ర్ కార్య‌వాహ డాక్ట‌ర్ కృష్ణ గోపాల్‌ రాంచీ: క‌రోనా ర‌క్క‌సి వ‌ల్ల విద్యా వ్య‌వ‌స్థ‌లో ఏర్ప‌డిన న‌ష్టాన్ని మ‌న‌మంతా ఐక్యంగా భ‌ర్తీ చేద్దామ‌ని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) సహ స‌ర్ కార్య‌వాహ డాక్టర్ కృష్ణ గోపాల్ అన్నారు....
News

భారత మాజీ సీజే లాహోటి మృతికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంతాపం

నాగ‌పూర్‌: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రమేష్ చంద్ర లాహోటి మృతికి రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌.) సంతాపం తెలిపింది. లాహోటి బుధవారం (మార్చి 23) ఢిల్లీలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. 'భారత్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌సి లాహోటి మృతికి ప్రగాఢ...
News

స్వేచ్ఛ నుండి స్వీయత్వం వైపుగా స్వాతంత్ర అమృత్ మహోత్సవ్

ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ కార్య‌వాహ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే క‌ర్ణావ‌తి: ఈ సంవత్సరం భారతదేశం జరుపుకొంటున్న స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్‌ను స్వేచ్ఛ నుండి స్వీయత్వం(స్వీయ నిర్ణయం) వైపు ప్రయాణంగా జరుపుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ‌ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే పిలుపునిచ్చారు. గుజరాత్...
News

ఆర్.ఎస్‌.ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ ప్రారంభం

క‌ర్ణావ‌తి: గుజరాత్‌లోని కర్ణావతిలో రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) అఖిల భారత ప్రతినిధి సభ ఈరోజు ప్రారంభమైంది. స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహన్‌జీ భగవత్, స‌ర్ కార్య‌వాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి, స‌మావేశాన్ని ప్రారంభించారు. స‌భ...
News

గుజరాత్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ

గాంధీన‌గ‌ర్‌: రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ ప్రతినిధి సభ గుజరాత్‌లోని కర్ణావతిలో జ‌ర‌గ‌నుంది. మూడు రోజులపాటు జ‌రుగు ఈ భైఠ‌క్‌లో మునుపటి పనులపై స‌మీక్ష ఉంటుంది. అలాగే, రాబోయే సంవత్సరాల్లో చేప‌ట్ట‌బోయే వివిధ ప‌నుల‌కు సంబంధించిన‌ ప్రణాళికలు, కార్యకలాపాలు...
1 2 3 4 5 11
Page 3 of 11