తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యం: ప్రధాని మోదీ
సికింద్రాబాద్: సికింద్రాబాద్లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే తాను ఇక్కడికి వచ్చానని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. అలా జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఆవిష్కరణల...






