archivePRIME MINISTER NARENDRA MODI

News

తమిళనాడులో పాఠ్యాంశంగా మోడీ చిన్ననాటి సాహసోపేత ఘటన

చిన్నారుల్లో స్ఫూర్తి నింపటానికని వెల్లడి చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతి విద్యార్థులకు దీనినే పాఠంగా పొందుపరిచింది. 2019లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన...
News

ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన...
News

కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. స‌త్ఫ‌లితాలిస్తాయి: మోదీ

బెంగ‌ళూరు: సైనికుల భర్తీకి ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘కొన్ని నిర్ణయాలు ప్రస్తుతానికి సహేతుకంగా కనిపించవచ్చు. కానీ,...
News

ఘ‌నంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

మైసూర్​ : అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్​ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వ‌హించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కర్ణాటకలోని మైసూర్​ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేశారు....
News

బెంగళూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ

* 20 నుంచి మోడీ కర్ణాటక పర్యటన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20 నుంచి రెండు రోజులపాటు కర్ణాటకలో పర్యటిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాలతోపాటు బెంగళూరు, మైసూరులలో జరిగే వివిధ...
News

స్వయంగా చెత్త ఎత్తిన ప్రధాని

* ప్రధాని స్వయంగా స్వచ్ఛ స్పూర్తిని చాటారు - కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన స్వచ్ఛ స్పూర్తిని చాటుకున్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఓ చోట స్వయంగా చెత్త ఎత్తి...
News

యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రిపేందుకు స‌న్నాహాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోవ‌త్స‌వాన్ని ఈ నెల 21న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క‌ర్ణాట‌క‌లోని మైసూర్ ప్యాలెస్ లో జరిగే ప్రధాన ఉత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ యోగా సాధ‌న చేయ‌నున్నారు. 75 మంది కేంద్ర మంత్రులు...
News

పంచాయతీలను సాధికారం చేయడంలో కొత్త మైలురాళ్లు

న్యూఢిల్లీ: గడచిన ఎనిమిదేళ్ళలో గ్రామ స్వరాజ్య సాధనలో, ప్రజాస్వామ్యయుతంగా పంచాయతీలను సాధికారం చేయడంలో నూతన మైలురాళ్ళను అధిగమించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సంక్షేమ పథకాలు సంతృప్తికర స్థాయిలో అందరికీ అందేవిధంగా, నీటిని పరిరక్షించే విధంగా కృషి చేయాలని పంచాయతీ...
News

దేశమంతా గుర్తుండే విధంగా అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భాగ్య‌న‌గ‌రం: అల్లూరి సీతారామరాజు చరిత్రపుటల్లో ఉండి చాలా మందికి తెలియని వ్యక్తి అని పేర్కొంటూ అటువంటి వ్యక్తి గురించి దేశంలో అందరికీ తెలిసే విధంగా ఆయన 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనేది...
News

అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా భారత బ్యాంకులు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక, కార్పొరేట్ పాలనా పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు. 75 ఏళ్ళ‌ స్వాతంత్య్ర...
1 7 8 9 10 11 22
Page 9 of 22