archivePRIME MINISTER NARENDRA MODI

News

రేపు హర్యానా, పంజాబ్‌ల్లో ప్రధాని మోదీ పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న హరియాణా, పంజాబ్‌ల్లో రెండు ముఖ్యమైన ఆరోగ్య కేంద్రాల‌ను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు హరియాణాలోని ఫరీదాబాద్‌లో అమృత హాస్పిటల్‌ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు....
News

ప్రధాని మోదీపై అసభ్యకరమైన కామెంట్లు.. కానిస్టేబుల్ సస్పెన్షన్

లక్నో: దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు అధికారులు. ఉత్తర ప్రదేశ్.. కాన్పూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న అజయ్‌ గుప్తా...
News

వెంకయ్య ప్రేరణాత్మక మాటలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే..: మోదీ

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు, మాట్లాడిన ప్రతి మాట యువతను, మహిళలను, సమాజంలోని పీడిత, తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరకు వెంకయ్యనాయుడు పదవీకాలం ఈనెల...
News

వ్యవసాయ రంగంలో భారత్‌ ప్రపంచ సారథిగా ఎదగాలి

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్‌ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం...
News

మోడీని ఎదుర్కోలేకే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ద‌మ్ము లేకే సీఎం కేసీఆర్‌ ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్ళ‌డం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. సమావేశానికి వెళ్ళ‌కుండా ఏవో కారణాలు చెపుతున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ళ‌...
News

ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకు తిరంగా బైక్ ర్యాలీ

ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం తిరంగా బైక్​ ర్యాలీని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించింది. ఎర్రకోట నుంచి...
News

ఆగస్టు 2 నుంచి సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ మార్చండి

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలంతా వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్ట్ రెండోతేదీ...
News

విద్యుత్ బకాయిలు చెల్లించండి… రాష్ట్రాల‌కు ప్ర‌ధాని సూచన

న్యూఢిల్లీ: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించిన 'ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్- పవర్@2047' ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, వివిధ పథకాల లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
News

మా ప్రభుత్వం ఎవ్వరినీ నియంత్రించాలనుకోదు: ప్రధాని మోదీ

చెన్నై: గతంలో బలమైన ప్రభుత్వమంటే ప్రతి దానిని, ప్రతి ఒక్కరిని నియంత్రించాలనేలా ఉండేదని, ఆ పద్ధతిని తాము మార్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడమనే వ్య‌వ‌హారాన్ని తాము తొలగించామని వివరించారు. 'మా హయాంలోని బలమైన ప్రభుత్వం ఎవరినీ,...
News

పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం పది రెట్లు పెరిగింది: మోదీ

గాంధీన‌గ‌ర్: పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం గత ఎనిమిదేళ్ళ‌లో పదిరెట్లు పెరిగిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. 2014 ఏడాదికి ముందు ఇది 40 కోట్ల లీటర్లు ఉండగా ఇప్పుడు 400 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొంటూ ఈ ప్రక్రియతో రైతుల ఆదాయం కూడా...
1 4 5 6 7 8 22
Page 6 of 22