రేపు హర్యానా, పంజాబ్ల్లో ప్రధాని మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న హరియాణా, పంజాబ్ల్లో రెండు ముఖ్యమైన ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు హరియాణాలోని ఫరీదాబాద్లో అమృత హాస్పిటల్ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు....








