archivePRIME MINISTER NARENDRA MODI

News

అవినీతిపరులకు, ఉగ్రవాదులకు స్వర్గధామాలంటూ ఉండవు: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: అవినీతిపరులకు, ఉగ్రవాదులకు, డ్రగ్స్ అక్రమ వ్యాపార వర్గాలకు, వేటగాళ్ల గ్యాంగులకు, వ్యవస్థీకృత నేరాలకు స్వర్గధామాలంటూ ఎక్కడా ఉండబోవని, ఈ ప్రమాదాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మంగళవారం న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో...
News

దేశవ్యాప్తంగా 600 కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: దేశంలో రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పథకం కింద అర్హులైన 11 కోట్ల మంది రైతులకు.. 16వేల కోట్ల ఆర్థిక...
News

మెరుగైన సేవలు అందించే వాహనంగా బ్యాంకింగ్ రంగం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: ఆర్థిక చేరిక, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు భారత దేశపు పురోగతిని ప్రస్తావిస్తూ దేశంలో సుపరిపాలన, మెరుగైన సేవలను అందించడానికి బ్యాంకింగ్ రంగం ఒక వాహనంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆర్థిక చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో,...
News

5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సాంకేతిక రంగంలో మరో మైలురాయిని చేరుకుంది భారత్. నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. ఆరో విడత ఇండియా మెుబైల్‌...
News

వందే భార‌త్ రైలుని జెండా ఊపి ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

గాంధీన‌గ‌ర్: వందే భార‌త్ రైలును జెండా ఊపి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌లో జ‌రిగింది. వందే భారత్ రైలులోనే గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. గుజరాత్, మహారాష్ట్ర...
News

అర్బన్ నక్సల్స్ … కోర్టులనూ ప్రభావితం చేస్తున్నారు..

గాంధీనగర్: సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం ఆలస్యం కావడానికి అర్బన్ నక్సలైట్లు, అభివృద్ధి వ్యతిరేక శక్తులే కారణమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతూ రాజకీయ ప్రోద్బలంతో డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి...
News

భారత సైన్యంలో బ్రిటీష్ పేర్ల‌కు స్వ‌స్తి!

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా భారత సైన్యంలో సమూల మార్పులు చేసేందుకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభమైంది. యూనిఫామ్‌లు, యూనిట్‌లు సహా రెజిమెంట్లు, వలసవాద పద్ధతులు, బ్రిటిష్‌ పేర్లను మార్చేందుకు భారత...
News

డిజిటల్​ చెల్లింపులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్‌) రంగం నిరంతరాయంగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. వినూత్న ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే అద్భుతాలకు ఉదాహరణగా ఈ రంగం నిలుస్తుందని గ్లోబల్‌...
News

జాతీయ లాజిస్టిక్ పాలసీని ప్రకటించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశంలో రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళ‌ను అధిగమించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీని ప్రకటించారు. వ్యాపారాల రవాణా ఖర్చులను 14 శాతం నుంచి పది శాతం కంటే తక్కువగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నట్టు ఆయన వివరించారు....
News

కూనో పార్క్‌లోకి చీతాల‌ను వ‌దిలిన ప్రధాని మోదీ

గ్వాలియ‌ర్‌: న‌మీబియా నుంచి తెచ్చిన ఎనిమిది చీతాల‌ను ఇవాళ ప్ర‌ధాని నరేంద్ర మోదీ కూనో పార్క్‌లోకి విడుదల చేశారు. ప్ర‌త్యేక విమానంలో ఆ చీతాలు ఆఫ్రికా నుంచి గ్వాలియ‌ర్‌కు ఇవాళ ఉద‌యం చేరుకున్నాయి. ఆ త‌ర్వాత వాటిని ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ల‌లో కూనో...
1 2 3 4 5 22
Page 3 of 22