archivePRIME MINISTER NARENDRA MODI

News

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన విజిలెన్స్ వీక్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అవినీతిపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదని చెప్పారు. అటువంటి వారికి రాజకీయ, సామాజిక...
News

మోదీ సభలో భారీ ప్రాణ నష్టానికి కుట్ర!(వీడియో)

గాంధీనగర్‌: కొంతమంది ఆకతాయిల వల్ల ఇటీవల మోర్బిలో వంతెన కుప్పకూలి వందకు పైగా భక్తులు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటన మరువక ముందే మరో ఘాతుకానికి కుట్ర జరిగింది. అయితే, అదృష్టవశాత్తు ఎటువంటి దుర్ఘటన సంభవించలేదు. ప్రధాన మంత్రి...
News

ప్రధాన రవాణా విమానాల ఉత్పత్తిదారునిగా భారత్

వడోదర: భారతదేశం ఇప్పుడు రవాణా విమానాల ఉత్పత్తిలో ప్రధాన దేశంగా మారుతుందని, భారత వైమానిక దళం కోసం సి-295 మీడియం రవాణా విమానాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తమ ప్రభుత్వ విధానాలు “స్థిరంగా,...
News

సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు సృష్టిస్తోంది

న్యూఢిల్లీ: భారతదేశం సౌర, అంతరిక్ష రంగాలు “అద్భుతాలు చేస్తున్నాయని” ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వాటి విజయాలను చూసి ప్రపంచం మొత్తం “ఆశ్చర్యపోతోంది” అని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ తన నెలవారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారంలో, ఒకేసారి...
News

ముడిఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో ముడి ఉక్కు ఉత్పత్తి సామర్ధాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. మనం ప్రస్తుతం 154 మీట్రిక్ టన్నుల ముడి ఉక్కు ను ఉత్పత్తి చేస్తున్నామని చెబుతూ, తదుపరి తొమ్మిది, పది సంవత్సరాల...
News

సైనికులతో మోదీ దీపావళి వేడుకలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్​లో సైనికులతో కలిసి పండుగ జరుపుకొన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ సైనికులతోనే దీపావళి జరుపుకుంటున్నారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం...
News

100ఏళ్ళకోసారి వచ్చే సమస్య.. వంద రోజుల్లో పరిష్కరించలేం: మోదీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం 'రోజ్‌గార్‌ మేళా'ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 75వేల మందికి నియామక పత్రాలను అందజేశారు....
News

రేపు అయోధ్యకు ప్రధాని పయనం

న్యూఢిల్లీ: దీపావళి పూర్వ సంధ్య సందర్భంలో రేపు(ఈ నెల 23వ తేదీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించనున్నారు. సాయంత్రం పూట అయిదు గంటల వేళలో భగవాన్ శ్రీ రామ్ లాలా విరాజ్ మాన్ దర్శనం, పూజా కార్యక్రమాలలో ప్రధాన...
News

కేదార్​నాథ్​లో మోదీ ప్రత్యేక పూజలు..

కేదార్​నాథ్​: ఉత్తరాఖండ్​లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కేదార్​నాథ్​ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. శుక్రవారం ఉదయం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేదారీశ్వరుడ్ని దర్శించుకున్నారు. జగద్గురు ఆదిశంకారాచార్య సమాధిని కూడా సందర్శించారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా...
News

‘ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ’

గాంధీనగర్‌: పర్యావరణ పరిరక్షణలో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని కేవాడియాలోని ఏక్తా నగర్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌తో కలిసి ప్రధాని మోదీ మిషన్‌ లైఫ్‌...
1 2 3 4 22
Page 2 of 22