archivePRIME MINISTER NARENDRA MODI

News

ప్రధాని జీవితంలో స్ఫూర్తివంతమైన ఘట్టాలతో మోడీ స్టోరీస్

వెబ్‌సైట్లో ఉంచనున్న నిర్వాహకులు మోడీ సన్నిహితుల నుంచి వివరాల సేకరణ న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితాన్ని సన్నిహితంగా చూసినవారు చెప్పే స్ఫూర్తిదాయక అంశాలతో ఓ వెబ్‌సైట్ ప్రారంభమైంది. మోదీతో సన్నిహితంగా మెలగినవారి జ్ఞాపకాలు, వారు చెప్పే కథనాలు దీనిలో...
News

ఆయుష్ కుండల్‌ ప్రతిభ అమోఘం: ప్రధాని

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దివ్యాంగుని ప్రతిభను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను కలిసి, మాట్లాడిన మధుర క్షణాలు ఎన్నటికీ మరపురాబోవని తెలిపారు. కాలి వేళ్ళతో అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీస్తున్న ఆయన అందరికీ ప్రేరణనిస్తున్నారని,...
News

ఆస్ట్రేలియా అప్పగించిన కళాఖండాలు మోదీ ప‌రిశీల‌న

న్యూఢిల్లీ: భారత్‌లో చోరీకి గురై అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన 29 కళాఖండాలను ఆస్ట్రేలియా తిరిగి భారత్‌కు అప్పగించింది. ఆ కళాఖండాలను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్వయంగా పరిశీలించారు. ఈ కళాఖండాల్లో శిల్పాలు, ఫోటోలు, పెయింటింగ్‌లు వంటివి ఉన్నాయి. వీటిలో...
News

పనిభారంతో పోలీసులు స‌త‌మ‌తం!

ప్ర‌ధాని మంత్రి మోదీ గాంధీనగర్‌: స‌్వాతంత్య్రం సిద్ధించి, ఏళ్ళు గ‌డుస్తున్నా పోలీసుల‌పై అద‌న‌పు ప‌నిభారం ప‌డుతోంద‌ని, దీని వ‌ల్ల వారు ఇబ్బందులకు గుర‌వుతున్నార‌ని ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. గాంధీనగర్‌లోని శనివారం జ‌రిగిన‌ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్‌ఆర్‌యూ) తొలి...
News

చెప్పినట్టుగానే ముందే హోలీ వచ్చేసింది…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: హోలీ పండుగ ఈసారి మార్చి 10నే వచ్చేస్తుందని తాము చెప్పినట్టే జరిగిందని, ముందుగానే సంబరాలు చేసుకొంటున్నామని చెబుతూ ఇది ఎన్డీయే కార్యకర్తల ‘విక్టరీ 4’ (నాలుగు రాష్ట్రాల విజయం) అని ప్రధాన మంత్రి నరేంద్ర...
News

2070కల్లా కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్

న్యూఢిల్లీ: పర్యావరణ సానుకూల ప్రాజెక్టులను వేగిరపరచడం ద్వారా 2070 కల్లా భారత్‌ను కర్బన్ ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గ్రీన్ ఫైనాన్సింగ్‌కు ఇదే తగిన తరుణమని పేర్కొన్నారు. ”ఫైనాన్సింగ్ ఫర్...
News

పూణే మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ

పూణే: మహారాష్ట్రలోని పూణే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మెట్రోను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొత్తం 32.2 కిలోమీటర్ల పూణే మెట్రోలో ఇప్పటికే పూర్తయిన 12కి.మీ మార్గంలో మెట్రో ప్రయాణం మొదలయ్యింది. గర్వారే మెట్రో స్టేషన్లో...
News

ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో మాట్లాడిన‌ ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ ఫోన్​కాల్​లో ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు. సమస్య పరిష్కారం కోసం రష్యాతో చర్చలు...
News

ఉక్రెయిన్‌ సంక్షోభం… చర్చలు, దౌత్య మార్గాలే శ‌ర‌ణ్యం!

‘క్వాడ్‌’ దేశాధినేతల స‌మావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ‘క్వాడ్‌’ దేశాధినేతలు సమావేశమయ్యారు. గురువారం వర్చువల్‌గా...
News

స్వయం సమృద్ధి సాధించడం మినహా మార్గం లేదు

న్యూఢిల్లీ: అత్యంత ముఖ్యమైన రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం మినహా భారత దేశానికి మరొక దారి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సెమీకండక్లర్లు వంటి కీలకాంశాల్లో స్వయంసమృద్ధి కోసం కృషి చేయడం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’...
1 13 14 15 16 17 22
Page 15 of 22