archivePAKISTAN

News

పాకిస్తాన్‌ డిగ్రీలు ఇక్క‌డ చెల్ల‌వ్‌, ఉద్యోగాలూ రావు!

తేల్చి చెప్పిన‌ యూజీసీ, ఐఏసీటీఈ  న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో చేసిన డిగ్రీలు ఇక్క‌డ చెల్ల‌వ్‌, వాటితో ఉద్యోగాలూ రావ‌ని యూజీసీ, ఐఏసీటీఈ తేల్చి చెప్పాయి. పాకిస్తాన్‌లో భారత విద్యార్థులు డిగ్రీలు, ఇతర ఉన్నత చదువులు అభ్యసించవద్దని స‌ల‌హా ఇచ్చాయి. అక్క‌డి విశ్వవిద్యాలయాల్లో చేసిన...
News

చైనా ఎకనామిక్ కారిడార్‌ను రద్దు చేసిన పాకిస్తాన్… ఇరు దేశాల సంబంధాల్లో పెను మార్పు

ఇస్లామాబాద్‌: చైనా - పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) అథారిటీని రద్దు చేస్తూ షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళికా మంత్రి అషన్‌ ఇఖ్బాల్‌ దీన్ని వనరులను వృథా చేసే 'అనవసరమైన సంస్థగా ఆదేశాల్లో పేర్కొన్నారు....
News

పాక్‌లోని ఆ మహిళా వర్శిటీలో ఫోన్లు నిషేధం!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని ఓ మహిళా విశ్వవిద్యాలయ యాజమాన్యం వర్సిటీ క్యాంపస్‌లో ఫోన్లను నిషేధించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. అయిదు వేల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. ఈ వివరాలను సామా టివి ఛానల్‌ ఓ కథనంలో వెల్లడించింది. తెహ్రిక్‌ తాలిబన్‌ మిలిటెంట్లు...
News

పాకిస్తాన్‌లో సిక్కు కుటుంబంపై ఇస్లామిక్ రాడికల్స్ దాడి!

ఇస్లామాబాద్‌: సిక్కు నాయకుడు మస్తాన్ సింగ్, అతని ఇద్దరు కుమారులను స్థానిక ల్యాండ్ మాఫియాలోని ఇస్లామిక్ రాడికల్స్ నన్కానా సాహిబ్‌లో దారుణంగా కొట్టారు. సర్దార్ మస్తాన్ సింగ్ పాకిస్తాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సిక్కు నాయకుడు. దాడిలో...
News

ఏడుగురు పాక్ పౌరుల‌పై నిషేధం!

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులను సమకూర్చుతూ, జమ్మూ-కశ్మీరులో దాడులకు పాల్పడుతున్నందుకు ఏడుగురు పాకిస్థాని పౌరుల‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం వీరిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ చర్యలను చేపట్టింది. జమ్మూ-కశ్మీరు సీఐడీ...
News

పాకిస్థాన్‌లో శ్రీలంకన్‌పై మూకదాడులకు పాల్పడిన ఆరుగురికి మరణశిక్ష

న్యూఢిల్లీ: గత ఏడాది సియాల్‌కోట్‌లో తప్పుడు దైవదూషణ ఆరోపణలపై శ్రీలంక పౌరుడు ప్రియాంత కుమారను కొంత‌మంది మూకుమ్మడిగా కొట్టి చంపిన కేసులో లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఆరుగురు ప్రధాన నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును ప్రకటించింది. సోమవారం, ఏప్రిల్ 18,...
News

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన తాలిబాన్లు

కాబూల్‌: పాకిస్థాన్ ఈ నెల 16న ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్త్, కునార్ ప్రావిన్స్ ల్లో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 40 మందికి పైగా పౌరులు మరణించారని ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. దీనిపై తాలిబాన్...
News

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు: 30 మంది మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌పై ఏప్రిల్ 15, శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ మేర‌కు ఆఫ్ఘనిస్తాన్‌లోని స్థానిక అధికారులు ధ్రువీక‌రించారు. వైమానిక దాడిలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 30 మంది మరణించారు. ఖోస్ట్...
News

ఖరీదైన నెక్లెస్‌ను అమ్ముకున్న ఇమ్రాన్ ఖాన్?

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుండి వైదొలిగిన వివాదాలు ఆయనను వెంటాడుతున్నాయి. తాజాగా, ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజనాకు చెందిన రూ.18 కోట్ల విలువైన నెక్లెస్‌ను బయట ఓ జ్యుయలరీకి విక్రయించారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు...
News

పాక్ కొత్త ప్రధానికి రాజ్‌నాథ్ సింగ్ హితబోధ‌

న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాకిస్థాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించాలని హితవు పలికారు. “ఉగ్రవాదాన్ని అరికట్టాలని నేను అతనికి తెలియజేస్తున్నాను. అతనికి నా శుభాకాంక్షలు”...
1 9 10 11 12 13 27
Page 11 of 27