archivePAKISTAN

News

రాహుల్ భట్ హత్య, పోలీసుల‌ జులంపై సిట్ దర్యాప్తు

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా క‌శ్మీర్‌: రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు తెలిపిన కశ్మర్ పండిట్ ఉద్యోగులపై పోలీసు చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ఖండించారు. దీనిపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. కశ్మీర్ పండిట్లకు భద్రత కల్పించడంలో...
News

కశ్మీర్ పండిట్, కానిస్టేబుల్‌ను బ‌లితీసుకున్న ఉగ్రవాదుల హతం!

క‌శ్మీర్‌: నిన్న కశ్మీర్ పండిట్ రాహుల్ భ‌ట్‌ను, నేడు కానిస్టేబుల్ రెయాజ్ అహ్మద్ థోకెర్‌ను బ‌లితీసుకున్న ఉగ్ర‌వాదుల‌ను నేడు భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్చిచంపాయి. కశ్మీర్‌లోని బందిపొర ప్రాంతంలో తలదాచుకున్న ముష్కరులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. అయితే, తప్పించుకునేందుకు...
News

కశ్మీర్ పండిట్‌ తర్వాత ఓ కానిస్టేబుల్‌ను చంపిన ఉగ్రవాదులు!

కశ్మీర్: పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్‌ ఒకరిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం అతనిని ఇంటి వద్దే కాల్చిచంపారు. దీంతో గత 24 గంటల్లో ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన వారి సంఖ్య రెండుకు చేరింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ను...
News

హిందు ఆల‌య ధ్వంసం కేసులో 22 మందికి ఐదేళ్ల జైలు!

ఇస్లామాబాద్‌: గతేడాది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి చేసిన 22 మందికి ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు పాకిస్తానీ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2021 జూలైలో లాహోర్‌కు 590 కిలోమీటర్ల దూరంలో ఉన్న...
News

కశ్మీర్‌ పండిట్ దారుణ హత్య!

క‌శ్మీర్‌: జమ్మూ-కశ్మీరులోని బుడ్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్ ఉద్యోగిని ఉగ్రవాదులు గురువారం దారుణంగా హత్య చేశారు. కశ్మీరీ పండిట్ల కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ప్యాకేజ్‌ పథకంలో ఆయన చదూర తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. గుర్తు తెలియని...
News

భాగ్య‌న‌గ‌రంలో నలుగురు ఉగ్రవాదుల రెక్కీ!

భాగ్య‌న‌గ‌రం: తెలుగు రాష్ట్రం భాగ్య‌న‌గ‌రంలో దాడులు నిర్వహించేందుకు నలుగురు ఉగ్రవాదులు నాలుగు రోజులపాటు రెక్కీ నిర్వహించారు. ఈ మేర‌కు హరియాణా పోలీసులు త‌మ‌ విచారణతో గుట్టు ర‌ట్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు కీలకాంశాలను...
News

పాక్ కు చైనా తీవ్ర హెచ్చరిక

తమకు చెల్లించాల్సిన రూ.30వేల కోట్లను తక్షణం ఇవ్వకుంటే పాక్ లో ఉన్న కంపెనీలను మూసేస్తామని పాక్ కు చైనా వార్నింగ్ ఇచ్చింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా చైనాకు చెందిన 30 కంపెనీలు పాక్ లో రోడ్లు, రైల్వే, విద్యుత్ కమ్యూనికేషన్ల...
News

గోతికాడ నక్కల్లా మన దేశ సరిహద్దుల్లో పొంచివున్న ఉగ్రవాదులు

* జమ్మూకాశ్మీర్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు 200 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారంటూ వెల్లడించిన భారత సైన్యం * భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదంటూ ఆగ్రహం జమ్మూకాశ్మీర్లోకి అక్రమంగా చొరబడేందుకు దాదాపు 200 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో సిద్ధంగా...
News

భారత రక్షణ సమాచారాన్ని సేకరించేందుకు పాకిస్థాన్ గూడచార సంస్థ కుయుక్తులు

* రక్షణ సిబ్బందికి ఫోన్లు, కంప్యూటర్లలోకి మాల్వేర్ చొప్పించే పన్నాగం రక్షణ శాఖ సిబ్బంది ఉపయోగించే కంప్యూటర్లు, ఫోన్లు, ఇతర పరికరాల్లోకి ఓ మాల్‌వేర్‌ను చొప్పించేందుకు పాకిస్థానీ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) తప్పుడు పేరుతో సృష్టించిన ఫేస్‌బుక్...
News

మైసూర్‌లో `ఛోటా పాకిస్థాన్?’ వీడియో దుమారం… ఇద్ద‌రి అరెస్టు

మైసూర్‌: మైసూరు జిల్లా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నంజన్‌గూడ్ తాలూకాలోని ఒక సమావేశంలో ‘ఛోటా పాకిస్తాన్’గా పేర్కొన్నట్టు ఆరోపించిన వీడియో వైరల్‌గా మారింది. మితవాద సమూహాలు దానిని విస్తృతంగా పంచుకోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రంగంలోకి దిగారు....
1 7 8 9 10 11 27
Page 9 of 27