archiveNIA

News

తమిళనాడులో ఎన్​ఐఏ భారీ సెర్చ్ ఆపరేషన్!

తిరువ‌నంత‌పురం: కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తమిళనాడులోని 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. చెన్నైలోని 9, తిరుచ్చిలో 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు....
News

మావో’యిస్టుల’ ఇళ్ళ‌ల్లో ఎన్‌ఐఏ సంస్థ తనిఖీలు!

విజయవాడ: విజయవాడ శివారు అజిత్‌సింగ్‌ నగర్‌ లూనాసెంటర్‌ నివాసముంటున్న కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ ఇంటిని ఎన్‌ఐఏ అధికారులు చుట్టుముట్టారు. స్థానిక పోలీసుల సాయంతో సోదాలు చేశారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున బలగాలు మోహరించడమే...
News

ఉదయపూర్ టైలర్ హత్య వెనుక హైదరాబాదీ ముస్లింల హస్తం!

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌ దారుణహత్య కేసులో హైదరాబాద్‌ లింకులు బహిర్గతమయ్యాయి. టైలర్‌ కన్హయ్యలాల్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులతో సంబంధం ఉందనే ఆరోపణలతో ఇప్పటికే హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌కు చెందిన మునావర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారించిన సంగతి తెలిసిందే....
News

హర్ష హత్య కేసు ఎన్ఐఏ చేతుల్లోకి… నలుగురు పోలీసులపై కేసు

న్యూఢిల్లీ: హిందూ కార్యకర్త హర్ష హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. రోడ్డు మీద మొబైల్‌లో మాట్లాడుకుంటూ వెలుతున్న హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్య కేసులో ఎన్ఐఏ అధికారులు సాక్షాలు సేకరిస్తున్నారు. సుమారు 14 మంది అధికారులు...
News

హిందూ టైలర్‌ను 26సార్లు కత్తితో నరికారు!

ఉద‌య్‌పూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ కన్హయ్యా లాల్ తల నరికివేత ఘటన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ‌కు చెందిన స్లీపర్ సెల్స్ పనేనని ఇంటెలిజెన్సీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఏ సంస్థకు చెందినవారో పేరు వెల్లడించకపోయినప్పటికీ ఈ దిశగా...
News

నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో ముగ్గురిని కోర్టులో హాజరుపర్చిన ఎన్ఐఏ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాద్​లో అరెస్టు చేసిన ముగ్గురిని విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో హాజరుపరిచింది. ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తమ కుమార్తెను అపహరించి...
News

మావోయిస్టు అగ్రనేత శంకర్ ఇంట్లో ఎన్ఐఎ సోదాలు

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించింది. మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టింది. గురువారం తెల్లవారుజామున నుంచి శంకర్ ఇంట్లో ఎన్‌ఐఎ...
News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు దాడులు

జ‌మ్ముక‌శ్మీర్‌: ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరోసారి కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దాడులు జరిపింది. జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సహకారంతో హబ్బా-కాదల్, సూత్రషహి ఏరియాలో ఈ దాడులు చేపట్టింది. హబ్బా కాదల్‌ నివాసి నజీర్ అహ్మద్, సూత్రసహిలో ఉంటున్న...
News

మావోయిస్టు నేతలపై ఎన్‌.ఐ.ఎ భారీ రివార్డులు

న్యూఢిల్లీ: మావోయిస్టు పార్టీ నేతలపై ఎన్ఐఏ రివార్డులను ప్రకటించింది. నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్పై రూ.50 లక్షలు రివార్డ్‌ను ప్రకటించింది. అలాగే 2013లో ఛత్తీస్గఢ్ జీరంఘట్టి దాడిలో ప్రమేయమున్న.. 21 మందిపై రూ.1.25 కోట్లకు పైగా రివార్డులను ప్రకటించింది. కమాండర్ హిడ్మాపై...
News

ఆదిలాబాద్‌కు పాకిస్తాన్‌ నుంచే ఆయుధాల సరఫరా

దేశంలో భారీ ఉగ్ర దాడికి పాక్ పన్నాగం ఆదిలాబాద్‌: దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల మూలాలు కనిపించినా.. దానికి తెలంగాణతో లింకులు బయటికి వస్తుంటాయి. గతంలో చాలా మంది హైదరాబాదీలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. తాజాగా గత నెలలో హర్యానాలో...
1 2 3 4 5 9
Page 3 of 9