archiveNATIONAL INVESTIGATION AGENCY

News

ఐసిస్​తో లింకులు ఉన్న‌వారే ల‌క్ష్యంగా 6 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ సోదాలు!

న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటక, ఉత్తర‌​ప్రదేశ్​, బీహార్​, మధ్యప్రదేశ్​లో ఐసిస్​ ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్​, కొల్హాపుర్, గుజరాత్​లోని భరుచ్​, సూరత్​,...
News

మోదీ హత్యకు కుట్ర.. ఎన్.ఐ.ఏ అదుపులో తీవ్రవాదులు!

న్యూఢిల్లీ: పాట్నా ఉగ్ర దాడి కుట్ర వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ) గురువారం దర్యాప్తు ప్రారంభించింది. దర్బంగా నగరంలోని ఉగ్రవాద అనుమానితులైన నూరుద్దీన్, సనావుల్లా, ముస్తాఖీంల ఇళ్ళ‌పై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన నూరుద్దీన్ పాట్నా జైలులో...
News

తమిళనాడులో ఎన్​ఐఏ భారీ సెర్చ్ ఆపరేషన్!

తిరువ‌నంత‌పురం: కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తమిళనాడులోని 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. చెన్నైలోని 9, తిరుచ్చిలో 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు....
News

హర్ష హత్య కేసు ఎన్ఐఏ చేతుల్లోకి… నలుగురు పోలీసులపై కేసు

న్యూఢిల్లీ: హిందూ కార్యకర్త హర్ష హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. రోడ్డు మీద మొబైల్‌లో మాట్లాడుకుంటూ వెలుతున్న హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్య కేసులో ఎన్ఐఏ అధికారులు సాక్షాలు సేకరిస్తున్నారు. సుమారు 14 మంది అధికారులు...
News

నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో ముగ్గురిని కోర్టులో హాజరుపర్చిన ఎన్ఐఏ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాద్​లో అరెస్టు చేసిన ముగ్గురిని విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో హాజరుపరిచింది. ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తమ కుమార్తెను అపహరించి...
News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు దాడులు

జ‌మ్ముక‌శ్మీర్‌: ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరోసారి కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దాడులు జరిపింది. జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సహకారంతో హబ్బా-కాదల్, సూత్రషహి ఏరియాలో ఈ దాడులు చేపట్టింది. హబ్బా కాదల్‌ నివాసి నజీర్ అహ్మద్, సూత్రసహిలో ఉంటున్న...
News

కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి.. తేల్చిన ఎన్ఐఏ కోర్టు!

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి నిధులను సేకరించి, సమకూర్చిన కేసులో కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి అని ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. కశ్మీరు లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాల కేసులో తాను నేరం...
News

నవాబ్ మాలిక్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు!

ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ దశలో సముచిత న్యాయ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది....
News

క‌శ్మీర్‌లో ఎన్‌.ఐ.ఎ సోదాలు!

క‌శ్మీర్‌: క‌శ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు ఎక్కువైన సంగతి తెలిసిందే! లోయలో స్థానికేతరులు, కశ్మీరీ పండిట్‌లపై దాడులు చోటు చేసుకుంటూ ఉన్న సమయంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఏ) ఇటీవ‌ల‌ లోయలోని పలు ప్రదేశాలలో, ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టి.ఆర్‌.ఎఫ్‌)కి చెందిన అనుమానిత...
News

జమ్మూ-కాశ్మీర్లో వేర్పాటువాద నేతలకు ఎన్.ఐ.ఎ షాక్‌

కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ జ‌మ్మూ-క‌శ్మీర్‌: కశ్మీర్‌ వేర్పాటువాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం షాక్‌ ఇచ్చింది. 2017లో కశ్మీర్‌ అల్లర్లకు సంబంధించి వేర్పాటువాద సంస్థలపై టెర్రరిస్టు ఫండింగ్‌ నేరారోపణలు నమోదు చేయాలని ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని...
1 2 3 4
Page 2 of 4