రవిదాస్ దేవాలయంలో ప్రధాని మోదీ ప్రార్థనలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురు రవిదాస్ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని కరోల్ బాగ్లోని రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్లో ప్రార్థనలు చేశారు. అంతేకాదు ఆయన భక్తులతో మమైకమై ఆలయంలో ‘షాబాద్ కీర్తన’లో పాల్గొన్నారు. సందర్శకుల పుస్తకంలో కూడా గురు...









