archiveM

News

ప్రపంచ జావలిన్ త్రో ర్యాంకింగ్ లో నీరజ్ చోప్రా కు రెండో స్థానం.. జాబితాలో భారత్ నుంచి మరి కొందరికి చోటు..

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా తాజా పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 2 కి చేరుకున్నాడు. ఈ ర్యాంక్ 23 ఏళ్ల నీరజ్ చోప్రా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్ అవ్వడం విశేషం. వేసవి క్రీడలకు ముందు...
News

తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం… తితిదే విజిలెన్స్ విచారణ

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్ళు నకిలీ టికెట్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని టీటీడీ పరిమిత సంఖ్యలోనే 300రూపాయల దర్శనం టిక్కెట్ల కోటాను రిలీజ్ చేస్తోంది. కాని శ్రీవారి దర్శనం కోసం...
News

ఇంగ్లాండ్లో కాల్పుల కలకలం… ఆరుగురు మృతి..

ఇంగ్లాండ్‌లోని నైరుతి ప్రాంతంలోని ప్లైమౌత్‌ పట్టణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించినట్లు కార్న్‌వాల్‌ పోలీసులు వెల్లడించారు. మరణించిన వారిలో పదేళ్ల లోపు చిన్నారి ఉన్నట్లు.. పలువురు గాయాలతో చికిత్స పొందుతున్నట్లు...
News

అంతరిక్షంలోకి మరో ఉపగ్రహం.. ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రక్షణ రంగానికి ఉపయుక్తం

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్‌10 వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌ డౌన్‌ బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. ఇది 26 గంటల పాటు కొనసాగిన తర్వాత గురువారం ఉదయం 5.43...
News

సింహాచలం ఆలయంలో కూలిన ధ్వజస్తంభం… తాత్కాలికంగా మరొకటి ఏర్పాటు..

సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలోని ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం కూలిపోయింది. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆలయంలోని ధ్వజస్తంభం కూలడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. ధ్వజస్తంభం కూలిపోవడంలో ఎవరి ప్రమేయం లేదని...
News

ఆఫ్గాన్ విషయంలో భారత్ ది నిర్ణయాత్మక పాత్ర.. అమెరికా వెల్లడి..

ఆఫ్గనిస్థాన్ విషయంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించిందని అమెరికా భద్రతా విభాగం పెంటగాన్ తెలిపింది. శిక్షణ, మౌలిక వసతుల కల్పనలో భారత్ పాత్ర విశేషమైనదని పెంటగాన్ మీడియా ప్రతినిధి జాన్ కిర్బీ అభివర్ణించారు. అఫ్గాన్ కు.. భారత్​- అమెరికా సంయుక్త సహకారంపై...
News

భారత్ లో పెరగనున్న వైద్యుల సంఖ్య.. 2024 నాటికి వెయ్యి మందికి ఒక వైద్యుడు.. వెల్లడించిన నీతి ఆయోగ్

భారత్ లో వైద్య, ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పులు రానున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ అన్నారు. దేశంలోని ప్రతి 1000మందికి ఓ వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాన్ని 2024 నాటికి అందుకోగలమని ధీమా వ్యక్తం చేశారు....
News

పేదల జీవితాలు మార్చనున్న ఉజ్వల 2.0… ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించిన ప్రధాని…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల 2.0 పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ప్రధాని సంభాషించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పేదలకు,...
News

ఆఫ్రికాలో వెలుగుచూసిన మరో ప్రాణాంతక వైరస్… గబ్బిలాల ద్వారా వ్యాప్తి… డబ్ల్యూహెచ్వో హెచ్చరిక..

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోన్న వేళ కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ కేసును మొదటిగా ఆఫ్రికాలో గుర్తించారు. ఆఫ్రికా పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో మార్బర్గ్ వైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్లు...
News

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోడీ

‎ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 9వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది.‎ ‎"9.75 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాల...
1 4 5 6 7 8 10
Page 6 of 10