archiveM

News

తాలిబన్లపై భీకరపోరు – ఆఫ్ఘన్ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతం

ఆఫ్గనిస్థాన్‌లో భద్రతా బలగాలు, తాలిబన్‌ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే తమ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతమవగా.. మరో 309 మంది గాయపడ్డారని అఫ్గాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది....
News

ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం – సాగర రక్షణ వ్యవస్థపై సమీక్ష

ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో ఈరోజు (సోమవారం) సముద్ర భద్రతపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం భద్రత మండలి అధ్యక్ష స్థానంలో భారత్‌ ఉండటంతో ఆయనకు ఈ అవకాశం వచ్చింది. యూఎన్‌ఎస్‌సీలో బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న...
News

ప్రాణాలకు తెగించి..బావిలో పడిన గోవును కాపాడిన గ్రామస్తులు…

ఆకలిని తీర్చుకునేందుకు పంట పొలంలోకి చేరిన గోవు పచ్చని పైరును మేస్తూ ముందుకు సాగుతూ.. బావిలో పడిపోయింది. వెంటనే ఆందోళనతో అరవసాగింది. ఇది గమనించిన చుటుపక్కల రైతులు అక్కడికి చేరి దానిని రక్షించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం...
News

దేశంలో తొలిసారిగా భారీ హైబ్రిడ్ విద్యుత్ కర్మాగారం… మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న రెన్యూ పవర్ సంస్థ

రెన్యూ పవర్‌ భారత్‌లో భారీ హైబ్రిడ్‌ విద్యుత్తు ప్లాంటు నెలకొల్పేందుకు సిద్ధమైంది. 1.3 గిగావాట్స్‌ సామర్థ్యం గల ప్రాజెక్టును చేపట్టనుంది. దీని కోసం 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ 24 గంటలు విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు....
News

చైనా సరిహద్దుల్లోని భారత బలగాలకు అత్యాధునిక ఆయుధాలు

తూర్పు లద్దాఖ్‌లో సైనికుల మధ్య ఘర్షణ తర్వాత.. చైనాతో ఆచితూచి వ్యవహరిస్తున్న భారత్.. భద్రతా బలగాలను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతోంది. 12వ విడత చర్చల తర్వాత తూర్పు లద్దాఖ్‌లో గోగ్రా పోస్ట్‌ నుంచి చైనా, భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ.. పొరుగుదేశం...
News

నేటితో ముగియనున్న ఒలంపిక్స్… ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించనున్న బజరంగీ

టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఈ రోజు సాయంత్రం ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత్ తరుపున ఫ్లాగ్ బేరర్‌గా కాంస్య పతక విజేత బజరంగి పునియా వ్యవహరిస్తారు. టోక్యో ఒలింపిక్స్ కు ఈరోజు చివరి రోజు.. అయితే భారత్ అథ్లెట్ల పోటీలకు...
News

స్వర్ణ పతకాన్ని మిల్కాసింగ్ కు అంకితమిచ్చిన నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్ లో భారత యువ క్రీడాకారుడు నీరజ్ చోప్రా సరికొత్త అధ్యయనం లిఖించాడు. శతాబ్దం నుంచి అథ్లెటిక్స్‌లో పసిడి కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలను నెరవేర్చి.. భారత్ కు స్వర్ణాన్ని అందించాడు. శనివారం జరిగిన జావెలిన్ త్రో లో...
News

పాకిస్తాన్లో ఆలయ విధ్వంసంపై ఆ దేశ సుప్రీంకోర్టు అసహనం.. అధికారుల తీరుపై ఆగ్రహం

పాకిస్థాన్​లో హిందూ ఆలయంపై జరిగిన దాడులకు సంబంధించి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆ దేశ సుప్రీంకోర్టు. ఈ ఘటన.. పాకిస్థాన్​ ప్రతిష్ఠను దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఘటనకు కారకులైన వారిని...
News

భారత ఐటీ చట్టాలను పాటిస్తున్నామంటూనే కోర్టు ప్రమాణపత్రంలో చేర్చని ట్విట్టర్.. ఆగ్రహించిన ఢిల్లీ హైకోర్టు

నూతన ఐటీ నిబంధనల ప్రకారం.. చీఫ్​ కంప్లైయన్స్​ ఆఫీసర్​(సీసీఓ), రెసిడెంట్​ గ్రీవెన్స్​ ఆఫీసర్​(ఆర్​జీఓ), నోడల్ కాంటాక్ట్​ అధికారులుగా శాశ్వత ఉద్యోగులను నియమించినట్లు దిల్లీ హైకోర్టుకు ట్విట్టర్​ తెలిపింది అయితే... ఈ మేరకు ట్విట్టర్​ దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఈ వివరాలు...
News

సింహాచలం దేవస్థానం భూ అక్రమాలపై ప్రభుత్వ చర్యలు.. ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెన్షన్

సింహాచలం భూముల అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేవాదాయశాఖ అడిషనల్‌ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతను సస్పెండ్‌ చేస్తూ.. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి భూముల తొలగింపులో.. ఏసీ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతలు గత...
1 5 6 7 8 9 10
Page 7 of 10