archiveM

News

జమ్మూలోని రాజౌరీలో భారీ ఎన్కౌంటర్

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రాజౌరీలోని థనామండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. తనిఖీలు...
News

ఒలింపిక్స్ లో హిందీ పాటతో ప్రదర్శన ఇచ్చిన ఇజ్రాయిల్ ఈతగాళ్లు.. భారత్ ఎప్పుడూ మా మిత్ర దేశమేనంటూ వెల్లడి

టోక్యోలో ఒలింపిక్స్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బుధవారం జరిగిన సింక్రనైజింగ్‌ స్విమ్మింగ్‌ పోటీలో ఇజ్రాయెల్‌కు చెందిన స్విమ్మర్లు బాలీవుడ్‌ పాటతో ప్రదర్శన ఇచ్చారు. బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ 'ఆజా నచ్‌లే' చిత్రంలోని ఆజా నచ్‌లే పాటకు అనుగుణంగా ఇజ్రాయెల్‌...
News

టీకా రెండు డోసులు తీసుకున్నవారికి కామన్ కార్డు ఇవ్వండి..ప్రయాణం ఆంక్షలు తొలగించండి.. బొంబాయి హైకోర్టు ఆదేశం..

కరోనా టీకా​ రెండు డోసులు తీసుకున్నవారికి ప్రయాణ ఆంక్షల నుంచి విముక్తి కల్పించేలా.. బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారిని గుర్తించి, వారికి 'కామన్​ కార్డు' అందించడంపై నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని...
News

ఆఫ్ఘన్ అంశంపై అంతర్జాతీయ వేదికపై చర్చ.. భారత్ కు అందని ఆహ్వానం

ఆఫ్గానిస్థాన్‌ పరిణామాలపై ఈ నెల 11న రష్యా నిర్వహించతలపెట్టిన కీలక సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందలేదు. 'ఎక్స్‌టెండెడ్‌ ట్రొయికా' పేరుతో ఖత్తార్‌లో నిర్వహించే ఈ భేటీలో పాకిస్థాన్‌, చైనా, అమెరికా పాల్గొంటాయని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల దాడులు...
News

బంగ్లాదేశ్లో వెయ్యేళ్ల నాటి విష్ణుమూర్తి విగ్రహం లభ్యం

వెయ్యేళ్ల నాటిదిగా భావిస్తున్న శ్రీమహావిష్ణువు నల్లరాతి విగ్రహాన్ని ఓ ఉపాధ్యాయుడి నుంచి బంగ్లాదేశ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి 'ది డైలీ స్టార్‌' పత్రిక వెల్లడించింది. 12 కిలోల బరువు, 23 అంగుళాల ఎత్తు, 9.5 అంగుళాల వెడల్పు ఉన్న ఈ...
News

గుంటూరు లో పాస్టర్ ల మధ్య గొడవ.. బహిరంగంగా బండ బూతులు.. బయటకొస్తున్న అక్రమాలు

ఏ ఈ ఎల్ సి చర్చ్ వివాదం తారస్థాయికి చేరింది.. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగనాకొడుకువి అంటూ పాస్టర్లు బండ బూతులు తిట్టుకున్నారు. ఇప్పటివరకూ పాస్టర్ల మధ్య గొడవే అనుకున్న గుంటూరు ఏ ఈ ఎల్ సీ చర్చి వివాదం...
News

ఇక అయోధ్య రాముడి దర్శనం – ఏర్పాటు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీ రాముడి ఆలయం 2025 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. డిసెంబర్ 2023 నుండి రామ మందిరం భక్తుల కోసం తెరవబడుతుంది. అంటే,...
News

తెరుచుకున్న పూరీ జగన్నాథ స్వామి ఆలయం.. స్థానికులకు మాత్రమే అనుమతి

పూరీలోని జగన్నాథ్ ఆలయం తెరుచుకోనుంది. ఆగస్టు 16 నుంచి 20 వరకు స్థానికులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. శని, ఆది వారాల్లో లాక్‌డౌన్ ఉండడంతో బయటి వారికి ప్రవేశం లేదని పేర్కొన్నారు. పూరీలో ఆగస్టు...
News

విశ్వ క్రీడల్లో మెరిసిన భారత హాకీ జట్టు – 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కాంస్య పతకం

టోక్యో జరుగుతున్న ఒలింపిక్స్ ‌లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది. జర్మనీపై 5- 4తో విజయాన్ని సాధించింది. ఆరంభంలో భారత హాకీ జట్టు కాస్త తడబడినా... ఆ...
News

ఉపగ్రహ చిత్రాలతో ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం

ఈశాన్య రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలు, హింసాత్మక ఘటనలతో కేంద్రం సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల హద్దులను ఉపగ్రహ చిత్రాల సాయంతో నిర్ణయించనుంది. ఈ బాధ్యతను నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌(ఎన్‌ఈఎస్‌ఏసీ, నెశాక్‌)కి...
1 6 7 8 9 10
Page 8 of 10