archive#KERALA

News

మహిళలకు రక్షణ కల్పించాలంటూ కేరళ గవర్నర్‌ నిరాహార దీక్ష

ఆయన ఓ రాష్ట్రానికి గవర్నర్‌. అక్కడ మహిళలపై ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న వరకట్న వేధింపులు, బాధితురాళ్ల అనుమానాస్పద మృతి సంఘటనలు రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఆయన్ను కలచివేశాయి. ఈ సామాజిక దురాచారంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించి, వరకట్న...
News

కేరళలో పెరుగుతున్న జికా వైరస్ కేసులు

కరోనా వైరస్‌ విజృంభణతో వణికిపోతున్న కేరళలో జికా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 73 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన జికా కేసుల సంఖ్య 19కి చేరింది. ఓ ప్రైవేటు...
News

కేరళలో విజృంభిస్తున్న కరోనా, జికా వైరస్ లు – కట్టడికి కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు

నిజానికి కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేరళలోనే మొట్టమొదట కొన్ని కేసులు కనిపించాయి. అనంతరం ఉదృతి పెరిగింది. ఆ తర్వాత కోవిడ్ అదుపులోకి వచ్చిందని కేరళ ప్రభుత్వం ప్రకటించినా, కేవలం పరువు కాపాడుకోడానికే కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించడం లేదని,...
News

కేరళలో క్రొత్తగా బయటపడ్డ రహస్య దీవి

కేరళ కోచి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవి లాంటి నిర్మాణం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గూగుల్‌ మ్యాప్స్‌తో బయటపడిన ఈ రహస్య దీవిపై పరిశోధకులు దృష్టి సారించారు. దీన్ని తొలిసారి చెల్లనమ్‌ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్‌ సొసైటీ గుర్తించింది....
News

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కీలక నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడు మహమ్మద్ మన్సూర్ ను తాము అదుపులోకి తీసుకున్నట్లుగా ఎన్ఐఏ కేరళలోని రాయబార కార్యాలయానికి చెందిన ఒక ఉన్నత అధికారికి తెలిపింది. అతను విదేశీ రవాణా మార్గంలో పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా...
News

లాక్‌డౌన్ ఉల్లంఘన.. చర్చి ఫాదర్ సహా 22 మంది అరెస్ట్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలపై ఆంక్షలు విధించి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ఓ...
News

కేరళ గోల్డ్ స్కాం వివరాలను వెల్లడించిన జర్నలిస్టు యాక్సిడెంట్ లో మృతి – వ్యక్తమవుతున్న అనుమానాలు

కేరళ గోల్డ్ స్కాం వివరాలను సాక్ష్యాధారాలతో సహా వెలికితీసి నిజానిజాలను బయట పెడుతూ ఉన్న కేరళకు చెందిన ప్రముఖ జర్నలిస్టు SV ప్రదీప్ ఒక ప్రమాదంలో మరణించారు. ప్రదీప్ వెలికి తీస్తున్న విషయాల వల్ల, చేస్తున్న విమర్శల వల్ల కేరళలోని కమ్యూనిస్టులు...
News

ఇరుముడితో శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం సాయంత్రం శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. పంబా నది ఒడ్డున ఉన్న గణపతి ఆలయం దగ్గర ఇరుముడి ధరించి స్వామి అయ్యప్ప నడక దారిలో ఆయన సన్నిధానం చేరుకున్నారు. ఆయనను వళ్ళియ నాథ...
News

భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి : కేరళ ఎమ్మెల్యే P C జార్జ్ డిమాండ్

కేరళలోని పూంజార్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే P C జార్జ్ భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేరళలోని తొడుపుజాలో ఒక ఉన్నత స్థాయి గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీ...
News

కేరళ సీఎంపై హత్యాచార బాధితురాళ్ల తల్లి పోటీ

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ చేస్తున్న ధర్మదాం నియోజకవర్గ పోరు ఈసారి ఆసక్తికరంగా మారనుంది. సీఎంకు పోటీగా హత్యాచార బాధితురాళ్ల తల్లి బరిలోకి దిగుతున్నారు. మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వలయార్‌ అక్కాచెల్లెళ్ల హత్యాచారం...
1 6 7 8 9 10 11
Page 8 of 11