archive#KERALA

News

కేర‌ళ : వ‌ర్షాల‌తో ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు నిర్మించిన సేవాభార‌తి

వ‌ర్షాలతో ఇండ్లు కూలిపోయి ఇబ్బందుల్లో ఉన్న 17 కుటుంబాల‌కు సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో కొత్త ఇండ్లు నిర్మించి బాధితుల‌కు అండ‌గా నిలిచింది. వివ‌రాల్లో కెళ్తే 2018 ఆగ‌స్టులో కేర‌ళ రాష్ట్రంలోని దేశమంగళం గ్రామపంచాయతీలోని పల్లం గ్రామంలోని కొట్టంబతూర్ లో వద్ద భారీ వర్షం...
News

కేరళలోని ముస్లిం లీగ్‌ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు

కేరళలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) ఎమ్మెల్యే ఎంసీ కమరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై చీటింగ్‌ కేసులు నమోదవ్వడంతో శనివారం కేరళలోని కాసరగఢ్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు దాదాపు ఐదు గంటల పాటు...
News

కేరళలోని బిలీవర్స్ చర్చిపై ఆదాయపు పన్ను దాడిలో 5 కోట్ల రూపాయలు స్వాధీనం – ఆ చర్చికి రూ .6000 కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లుగా సమాచారం

ఆదాయపు పన్ను శాఖ గురువారం కేరళలోని ప్రముఖ సువార్తికుడు కెపి యోహన్నన్ నివాసం మరియు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణలపై కేరళలోని కొట్టాయం మరియు పతనం తిట్టలోని వివిధ ప్రదేశాలలో ఈ దాడులు జరిగాయి. యోహన్నన్ గాస్పెల్...
News

గుడిలోకొచ్చిన మొసలి – పూజారి ప్రార్థనతో తిరిగి సరస్సులోకి.

ఉత్తర కేరళ కాసరగోడ్‌లోని శ్రీ అనంతపుర ఆలయ ప్రాంగణంలోకి ఒక పెద్ద మొసలి వచ్చింది. ఈ ఆలయం అనంతపుర అనే చిన్న గ్రామంలో ఉంది. ఒక పెద్ద సరస్సు మధ్యలో ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయంలో ప్రార్థన చేసిన తరువాత చాలా...
News

ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరవనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. కేవలం దర్శనం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయ...
News

ప్రఖ్యాత ఎడానూరు మఠాధిపతి పూజ్య శ్రీ కేశవానంద భారతీ స్వామీజీ శివైక్యం

కేరళలోని కాసరగోడ్ జిల్లా ఎడానూరు మఠాధిపతి పూజ్య శ్రీ కేశవానంద భారతీ స్వామీజీ సెప్టెంబర్ 6 ఆదివారం తెల్లవారుజామున నిర్యాణం చెందారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని వివరించే ఒక మైలురాయిగా నిలిచిపోయిన...
News

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌: స్వప్న సురేష్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. స్వప్న ఈ నేరానికి పాల్పడిందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ వాదించింది. ఉద్దేశ్యపూర్వకంగానే రూ.100 కోట్ల...
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వెలువడింది, ఇటీవల నిర్వహించిన వెబ్నార్లో ఒక వామ పక్ష సంస్థ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జనం టీవీ విడుదల చేసిన ఒక వీడియోలో, కేరళను స్వతంత్ర దేశంగా మార్చాలని వామపక్ష కార్యకర్తలు...
News

స్వంత కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారం : మదర్సా టీచర్ అరెస్టు: తల్లితో సహా మరో ముగ్గురి అరెస్టు : పరారీలో మరో ముగ్గురు నిందితులు

కేరళలోని కాసరగోడ్‌లో గల నీలేశ్వరంలో తన 16 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో మదర్సా టీచర్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటనలో, 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రితో సహా ఏడుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం...
1 8 9 10 11
Page 10 of 11