archive#KERALA

News

కేరళ బంగారు స్మగ్లింగ్ కుంభకోణం: దుబాయ్‌లో ఫైజల్ ఫరీద్‌ అరెస్టు

బంగారు అక్రమ రవాణా కేసులో మూడవ నిందితుడు ఫైజల్ ఫరీద్‌ను జూలై 19 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ నుంచి అరెస్టు చేశారు. దుబాయ్ పోలీసులు ఫరీద్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లోని అల్ రషీదియా పోలీస్‌స్టేషన్‌లో అతన్ని...
News

ప్రపంచానికి వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి: జాతీయవాద వార్తా ఛానల్ జనం టీవీకి ఐసిస్ హెచ్చరిక

గ్లోబల్ ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఐసిస్ కేరళ జాతీయవాద వార్తా ఛానల్ జనం టివికి తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. ఐసిస్ కేరళ యూనిట్ నియంత్రణలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన సందేశంలో, సదరు ఉగ్రవాద సంస్థ జనం టివి...
News

అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ ట్రావెన్‌కోర్‌కే

కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ఉండటాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఆలయ నిర్వహణపై రాజకుటుంబానికి ఉన్న హక్కులను సమర్థిస్తూనే.. తదుపరి నిర్వహణ బాధ్యత...
News

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: ప్రధాన నిందితులు స్వప్న, సందీప్‌లను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. నిందితులు స్వప్న సురేష్, సందీప్ నాయర్ ఇద్దరినీ నిన్న సాయంత్రం బెంగళూరులో అరెస్టు చేశారు. నిందితులను ఈ రోజు కొచ్చిన్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి...
News

కేరళలో హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన జిహాదీ ల్యాండ్ మాఫియా

కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కుతిరవట్టం సమీపంలోని మైలాంబడి వద్ద ఒక హిందూ ఆలయాన్ని సంఘ విద్రోహ శక్తులు కూల్చివేశాయి. శ్రీ గురు భువనేశ్వరి కురుంబ భగవతి కావు ఆలయాన్ని జెసిబి సహాయంతో జనవరి 17న పగులగొట్టారు. మైలంబాడికి చెందిన శ్రీ సుధీర్...
1 9 10 11
Page 11 of 11