హిందూ మహా సముద్ర జలాల్లోకి మరో చైనా గూఢచారి నౌక
న్యూఢిల్లీ: భారత్ క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు కొద్దిరోజుల ముందే చైనా మరో గూఢచారి నౌకను హిందూ మహా సముద్ర జలాల్లోకి పంపింది. శ్రీలంకలోని హంబన్టోటా ఓడరేవులోని ఇలాంటి ఓడ వచ్చి చేరిన మూడు నెలలకు ఇది జరిగింది. రక్షణ వర్గాల సమాచారం...









