archiveINDIA

News

ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షను ఖండించిన భారత్‌…. 13 దేశాలతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల

న్యూఢిల్లీ: ఉత్తర కొరియా ఇటీవల జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షను అమెరికా, మరో 12 దేశాలతో కలిసి భారత్‌ ఖండించింది. సోమవారం సమితి భద్రతా మండలి సమావేశం అనంతరం ఈ 14 దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉత్తర కొరియా...
News

భారత్​కు వచ్చే ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. కీలక నిబంధన ఎత్తివేత

న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొవిడ్‌ నేపథ్యంలో 'ఎయిర్‌ సువిధ' సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని తప్పనిసరిగా నింపాలన్న నిబంధనను ఎత్తివేసింది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతోపాటు ఏ...
News

2020లో దేశ చరిత్రలోనే అత్యధిక మరణాలు నమోదు

న్యూఢిల్లీ: 2020.. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగిపోయిన సంవత్సరం. దేశ చరిత్రలోనే అత్యధికంగా 2020లో 81.15 లక్షల మరణాలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది (2019)తో పోలిస్తే ఏకంగా 4.74 లక్షల మరణాలు అధికంగా 2020లో నమోదైనట్టు కేంద్ర జనగణన శాఖ తాజా...
News

భారత్‌లో మాంద్యానికి ఆస్కారమే లేదు..

న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకోనుందన్న భయాలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో అటువంటి పరిస్థితేమీ రాబోదని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌–చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్‌పై పడినా .. దేశీయంగా మాంద్యం తలెత్తబోదని స్పష్టం...
News

నిధి ఏర్పాటు చరిత్రాత్మకం…. భారత్‌

న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు, తద్వారా సంభవించే విపత్తుల వల్ల నష్టపోయిన దేశాలను ఆదుకోవడానికి నిధిని ఏర్పాటు చేస్తూ ఒప్పందానికి రావడం చరిత్రాత్మకమని భారత్‌ అభివర్ణించింది. ఇలాంటి ఒప్పందం కోసమే ప్రపంచం చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తోందని గుర్తుచేసింది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం...
News

రష్యా చమురు దిగుమతిలో మాపై ఒత్తిడి లేదు : భారత్‌

నోయిడా: ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతోన్న వేళ రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్‌ మాత్రం చౌకలో లభిస్తున్న ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు ధరపై జీ-7 కూటమి పరిమితిని ప్రతిపాదించింది. అయినప్పటికీ...
News

మోదీతో భేటీ తర్వాత రిషి కీలక నిర్ణయం… ఏటా 3 వేల మంది భారతీయులకు వీసా

న్యూఢిల్లీ: యూకే వెళ్ళాలనుకునే భారతీయులకు బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. జి-20 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర...
News

ముందుచూపుతో భారత్‌కు తప్పిన పెను ఆర్థిక సంక్షోభం!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రిప్టోలో మదుపు చేసినవారంతా ఇప్పుడు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. బిలియన్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ, భారత్‌ మాత్రం అందుకు అతీతంగా నిలుస్తోంది. దానికి ఆర్‌బీఐ, ప్రభుత్వం, సెబీ సహా ఇతర నియంత్రణ సంస్థల ముందుచూపే కారణం. క్రిప్టో...
News

శ‌ర‌త్ క‌మ‌ల్‌కు ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డు

న్యూఢిల్లీ: భార‌త స్టార్ టేబుల్ టెన్నిస్ ఆట‌గాడు అచంత శ‌ర‌త్ క‌మ‌ల్ ఈ ఏడాది మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుకు ఎంపిక‌య్యాడు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఈ నెల 30వ తేదీన జ‌రిగే వేడుక‌లో రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా శ‌ర‌త్...
News

ఆగ్నేయాసియా దేశాలతో మందుపాత్రలపై రాజ్‌నాథ్ చర్చ

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో ఆగ్నేయాసియా దేశాల నేతలతో జరిపే సమాలోచనలలో చైనా దురాక్రమణ విధానాలను ఎండగట్టడంతోపాటు మందుపాతరల తొలగింపు సమస్యపై కూడా చర్చింపనున్నారు. 1980వ దశకంలో యుద్ధాలు ముగిసినప్పటికీ, వివిధ దేశాల్లో ఏర్పాటు చేసిన మందు పాతరల...
1 2 3 4 27
Page 2 of 27