ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షను ఖండించిన భారత్…. 13 దేశాలతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల
న్యూఢిల్లీ: ఉత్తర కొరియా ఇటీవల జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షను అమెరికా, మరో 12 దేశాలతో కలిసి భారత్ ఖండించింది. సోమవారం సమితి భద్రతా మండలి సమావేశం అనంతరం ఈ 14 దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉత్తర కొరియా...