archiveINDIA

News

క‌శ్మీర్‌లో 34 మంది కొత్త‌గా ఆస్తులు కొన్నారు..

న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్‌ను సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్...
News

30 లక్షల కోట్లకు చేరిన భారత ఎగుమతులు: మోదీ

న్యూఢిల్లీ: భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రూ. 30 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. భారతీయులంతా స్థానిక ఉత్పత్తుల కోసం డిమాండ్‌ చేస్తే అవి అంతర్జాతీయం అయ్యేందుకు...
News

వారణాశిని సందర్శించనున్న నేపాల్ ప్రధాని

దౌత్య విషయాలపై మోదీతో చర్చలు న్యూఢిల్లీ: నేపాల్‌ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఏప్రిల్ మొదటి వారంలో భారత్‌లో పర్యటించనున్నారు. 2021 జూలైలో నేపాల్‌ ప్రధాని పదవిని మరోసారి చేపట్టిన తర్వాత షేర్ బహదూర్ దేవుబా భారత పర్యటనకు రానుండటం ఇదే...
News

భారతదేశంలో రికార్డు స్థాయిలో డిజిటల్ చెల్లింపులు

వెల్లడించిన వరల్డ్ లైన్ నివేదిక న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు మనదేశంలో గణనీయంగా పెరుగుతున్నట్టు 'వరల్డ్‌లైన్‌ ఇండియా' డిజిటల్‌ పేమెంట్స్‌ నివేదిక విశ్లేషించింది. దీని ప్రకారం గత ఏడాదిలో మనదేశంలో చెలామణిలో ఉన్న డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల సంఖ్య 100 కోట్లకు మించిపోయింది....
News

కశ్మీర్‌పై మాట్లాడే హక్కు చైనాకు లేదు: భారత్‌

న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్‌పై మాట్లాడేందుకు చైనాకు ఎలాంటి హక్కు లేదని భారత్‌ స్పష్టం చేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికింది. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో చైనా విదేశాంగ...
News

ఐక్యరాజ్య సమితి యాంటీ ఇస్లామోఫోబియా డేపై భారత్ తీవ్ర ఆందోళన

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీ ప్రతీ ఏడాది మార్చి 15వ తేదీని 'యాంటీ-ఇస్లామోఫోబియా డే'గా పాటించాలని ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఒక మతం అంటే భయం ఏ స్థాయికి చేరిందంటే, దానికోసం ఇంటర్నేషనల్...
News

మ‌మ్మ‌ల్ని కొవిడ్ నుంచి ర‌క్షించింది భార‌తే

మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్ మగ(మాల్దీవులు): మ‌మ్మ‌ల్ని కొవిడ్ ర‌క్క‌సి నుంచి ర‌క్షించింది భార‌త దేశ‌మేన‌ని మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ తన జాతీయ ప్రసంగంలో పేర్కొన్నారు. కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ దేశానికి సహాయం చేయడంలో భారత ప్ర‌భుత్వం పోషించిన...
News

చౌక‌గా చ‌మురు.. భార‌త్‌కు ర‌ష్యా ఆఫ‌ర్‌!

ప‌రిశీలిస్తున్న కేంద్రం న్యూఢిల్లీ: చమురు, ఇతర వస్తువులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని రష్యా భారత్‌కు అందించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆఫర్‌ను పరిశీలిస్తోంది. “రష్యా చమురు, ఇతర వస్తువులను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ట్యాంకర్, ఇన్సూరెన్స్ కవర్,...
News

ఆ రాష్ట్రాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’కు టాక్స్ ఫ్రీ!

తెలుగు రాష్ట్రాల్లో జరిగేనా..? న్యూఢిల్లీ: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను టాక్స్ ఫ్రీ(పన్ను రహితంగా) ప్రకటించిన మూడో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అంతకు ముందు హర్యానా, గుజరాత్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది....
News

`ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను అభినందించిన ప్రధాని

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా శుక్ర‌వారం విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంటున్న `ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సినిమాను చూసిన ఆయన చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు గు...
1 15 16 17 18 19 27
Page 17 of 27