archive#CHINA

News

తైవాన్ ఆక్రమణకే చైనా ప్రయత్నాలు – తైవాన్ విదేశాంగ శాఖా మంత్రి వెల్లడి

* చైనా ఇక ఇంతకంటే ముందుకెళ్ళకపోవచ్చు - జో బైడెన్ తైవాన్‌ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలతో హోరెత్తిస్తోంది. దీనిపై తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ తైపేలో జరిగిన ఓ విలేకర్ల సమావేశంలో స్పందించారు. ''తైవాన్‌ ఆక్రమణకు సన్నాహాల్లో...
News

ఒత్తిళ్ళ‌కు తలొగ్గిన శ్రీలంక… చైనా నిఘా నౌకను రానివ్వకుండా అడ్డగింత

భారత భద్రతకు హాని కలిగించే ఏ అంశాన్ని ఆమోదించబోమని వెల్లడి కొలంబో: శ్రీలంక భారత్‌ ఒత్తిడి మేరకు నిఘా నౌక పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకోమని చైనాను అభ్యర్థించింది. ఈ మేరకు యువాన్‌వాంగ్ అయిదు చైనీస్‌ పోర్ట్‌ ఆఫ్‌ జియాంగిన్‌ నుంచి ఆ...
News

తైవాన్ జలసంధిపై చైనా మిస్సైళ్ళ ప్ర‌యోగం!

న్యూఢిల్లీ: అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా తైవాన్‌లో పర్యటించడం పట్ల చైనా రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు ఇప్పటికే హెచ్చరికలు చేసిన ఈ డ్రాగన్ దేశం.. తాజాగా తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించింది....
News

శ్రీలంక రేవుకు చైనా యుద్ధ నౌక ప‌య‌నం.. భార‌త్‌కు పొంచి ఉన్న ముప్పు!

న్యూఢిల్లీ: అత్యంత శక్తివంతమైన అధునాతన సాధన సంపత్తి గల చైనా యుద్ధ నౌక చైనా నుంచి శ్రీలంక రేవుకు బయలుదేరింది. బాలిస్టిక్ క్షిపణులను, శాటిలైట్లను పసికట్టి వాటిని పనిచేయని స్థితికి తెచ్చే పరిజ్ఞానపు వ్యవస్ధతో కూడిన యువాన్ వాంగ్ శ్రేణి నౌక...
News

3 చైనా అవినీతి కంపెనీలకు నోటీసులు!

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మూడు మొబైల్‌ కంపెనీలు పన్నులు ఎగవేశాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభకు సమాచారం ఇచ్చారు. ఆ కంపెనీలు ఒప్పో, వివో ఇండియా, షియోమీలని ఆమె వివరించారు. ఒప్పోకు మొత్తం...
News

ప్రపంచానికి పెనుముప్పుగా మారిన‌ చైనా రాకెట్…అదుపు తప్పి భూమిపైకి దూసుకొస్తున్న శకలాలు

న్యూఢిల్లీ: చైనా కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌కు సంబంధించిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. రాత్రి వేళ వివిధ రంగుల్లో మిరిమిట్లు గొలుపుతూ రాకెట్‌ శిథిలాలు భూమివైపు దూసుకొచ్చాయి. తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల్లోని చాలా చోట్ల ప్రజలు...
News

డ్రాగన్ కంట్రీ కంత్రీ బుద్ధి! సరిహద్దుల్లో మరో రహస్య గ్రామం

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా అగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. పొరుగు దేశాలపై డ్రాగన్ కంట్రీ త‌న‌ దుందుడుకు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. చుట్టుప‌క్క‌ల ఉండే దేశాల భూభాగాల‌ను కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ, అవి త‌మ భూభాగాలుగా చెప్పుకుంటోంది. ఇరుగుపొరుగు దేశాల సరిహద్దుల్లో అక్రమ...
News

చైనా సరిహద్దుల్లో 19 మంది భారతీయుల అదృశ్యం

నది ఒడ్డున లభించిన కార్మికుడి మృతదేహం న్యూఢిల్లీ: భారత్​-చైనా సరిహద్దులో 18 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. వీరంతా.. అరుణాచల్​ప్రదేశ్​లోని కురుంగ్​ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్ళారు. ఈ క్రమంలోనే 19 మంది కార్మికులు.....
News

శ్రీలంకలో చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు దూరంగా ఉండండి

భారత వ్యాపారవేత్తలను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: శ్రీలంకలో చైనా అండతో నిర్మిస్తున్న పోర్ట్ సిటీ కొలంబో ప్రాజెక్ట్‌ విషయంలో దూరం పాటించాలని భారత్ నిర్ణయించింది. భారతీయ ప్రైవేటు భాగస్వాములకు ఈ విషయాన్ని తెలియజేసింది. పీసీసీ(పోర్ట్ సిటీ ఆఫ్ కొలంబో) ప్రాజెక్ట్‌లో...
News

జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్: యుఎన్ తాజా నివేదిక

ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా వచ్చే ఏడాది భారత్ రికార్డులకెక్కబోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి(UN) విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ ఏడాది నవంబరు మధ్య నాటికి ప్రపంచ జనాభా...
1 3 4 5 6 7 18
Page 5 of 18