archive#CHINA

News

పెట్రోలింగ్‌ పాయింట్‌-15 నుంచి వెనక్కి మళ్ళిన భారత్‌, చైనా బలగాలు

తూర్పు లడ్డాఖ్ ‌లోని గోగ్రా-హాట్ ‌స్ప్రింగ్స్ ‌లో వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న పెట్రోలింగ్‌ పాయింట్‌ (పీపీ)-15 నుంచి భారత్‌, చైనా బలగాలు సోమవారం వెనక్కి మళ్లాయి. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక, మౌలిక వసతులను తొలగించాయి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారమే రెండు...
News

18 దేశాలలో మీడియా సంస్థలపై డ్రాగన్ కు‌ పట్టు

* థింక్ ‌ట్యాంక్‌ 'ఫ్రీడమ్‌ హౌస్‌' నివేదిక వెల్లడి తనకు వ్యతిరేకంగా ఉండే మీడియాను లొంగదీసుకోవడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అమెరికాలోని థింక్ ‌ట్యాంక్‌ 'ఫ్రీడమ్‌ హౌస్‌' నివేదిక పేర్కొంది. మీడియా సంస్థలను భయపెట్టి తనకు అనుకూలమైన కథనాలు ప్రచురించేలా...
News

ఒకే వేదికపై భారత్, పాక్, చైనా దేశాధినేతలు

* SCO సదస్సులో ఆవిష్కృతం కానున్న అరుదైన దృశ్యం ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై (SCO summit) ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన...
News

చైనా సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపునకు వీలుగా అతి పెద్ద వంతెన

అసోం- అరుణాచల్ ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ 9.15 కి.మి మేర నిర్మాణం న్యూఢిల్లీ: మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్‌ హజారికా సేతు నిలుస్తోంది. అసోం- అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కి.మీ. రెండు...
News

భారత్ నుంచి 4200 కోట్లు కొల్లగొట్టిన చైనా ముఠాలు

* క్రిప్టోలో పెట్టుబడులు, రుణ యాప్‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనలతో అమాయకులకు ఎర * చైనా ముతాల గుట్టు రట్టు చేసిన యూపీ పోలీసులు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు, తక్షణ రుణ యాప్ ‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనల పేరిట చైనా...
News

చైనాలో మళ్ళీ లాక్ డౌన్

త్వరలో సెలవులు వస్తుండటంతో.. స్వదేశీ ప్రయాణాలను తగ్గించి, కొవిడ్‌ను నియంత్రించడానికి చైనా మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. దీని ప్రభావం దాదాపు ఆరున్నర కోట్ల మందిపై పడనుంది. నైరుతి చైనాలోని 2.1 కోట్ల మంది చెంగ్డు నగరవాసులు తమ అపార్టుమెంట్లకే పరిమితమయ్యారు. తూర్పున...
News

చైనాలో భారీ భూకంపం

* ఇళ్ళు, రోడ్లు ధ్వంసం చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8 గా నమోదైంది. 2017 తర్వాత చైనాలో ఈ స్థాయిలో భూకంపం...
ArticlesNews

ఎగుమతుల్లో చైనాను అధిగమించే దిశగా భారత్

ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్ ‌కు మాత్రమే ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా తయారీలో ముందున్న చైనాకు భారత్ అడ్డుకట్ట వేయగలదని చెబుతుంటారు. అపార మానవ వనరులే భారత్ బలమని వివరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చైనాతో...
News

వీగర్ ముస్లిములపై చైనా ఘోరాలు..

* ఐక్య రాజ్య సమితి నివేదికలో సంచలన నిజాలు.. చైనా ప్రభుత్వం మైనార్టీలపై మారణహోమాన్ని సృష్టిస్తోందని గత కొంత కాలంగా అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) స్వరం కలిపింది. ఉగ్రవాద నిర్మూలన పేరుతో పశ్చిమ జిన్‌...
News

తైవాన్‌ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌకలు

న్యూఢిల్లీ: అమెరికా నావికా దళానికి చెందిన రెండు యుద్ధనౌకలు ఆదివారం తైవాన్‌ జలసంధి మీదుగా ప్రయాణించాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ వివాదాస్పద తైవాన్‌ పర్యటనతో అమెరికా, చైనా మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం తెలిసిందే. ఓ వైపు...
1 2 3 4 5 18
Page 3 of 18