News

చైనా సరిహద్దుల్లో 19 మంది భారతీయుల అదృశ్యం

425views
  • నది ఒడ్డున లభించిన కార్మికుడి మృతదేహం

న్యూఢిల్లీ: భారత్​-చైనా సరిహద్దులో 18 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. వీరంతా.. అరుణాచల్​ప్రదేశ్​లోని కురుంగ్​ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్ళారు. ఈ క్రమంలోనే 19 మంది కార్మికులు.. గత 14 రోజులుగా కనిపించడం లేదు. ప్రాజెక్ట్ సమీపంలోని ఓ నది వద్ద ఒక కార్మికుడు శవమై కనిపించాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించాడు కాంట్రాక్టర్​. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి