archive#CHINA

News

జమ్మూక‌శ్మీర్‌లో జీ-20 సమావేశం

మోడీ సర్కార్ నిర్ణయం హాజరుకానున్న ప్రపంచ దేశాల అగ్రనేతలు వ్యతిరేకిస్తున్న పాక్, చైనా న్యూఢిల్లీ: జీ-20 దేశాల 2023 సదస్సుకు జమ్మూకశ్మీర్ వేదిక కానుంది. ఈ సదస్సు కోసం జమ్మూకశ్మీర్ పరిపాలనా విభాగం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది....
News

భారత సరిహద్దుల వెంబడి భారీగా సైన్యాన్ని మోహరిస్తున్న చైనా

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట చైనా భారీ ఆయుధాలను చేర్చింది. అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. వెస్ట్రన్‌ సెక్టార్‌లో ఎల్‌ఏసీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు రన్‌వేల అభివృద్ధి చేపట్టింది....
News

చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా సాగిన జి7 శిఖరాగ్ర సదస్సు

జ‌ర్మ‌నీ: అప్పులిచ్చి చిన్న దేశాలను గుప్పిట పడుతున్న చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా జి–7 శిఖరాగ్ర సదస్సు జర్మనీలోని బవేరియన్‌ ఆల్ప్స్‌లో ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా దేశాల అధినేతలు...
News

చైనాపై అమెరికా క‌న్నెర్ర‌… వీగన్ ముస్లింల పేరుతో అన్ని ఉత్పత్తులపై నిషేధం

వాషింగ్ట‌న్‌: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా మరో ముందడుగు వేసింది. షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని వీఘర్‌ ముస్లింలపై చైనా ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలను అడ్డుకొనేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా విధించిన ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే...
News

చైనా ఏకపక్ష యత్నాలను భారత్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించదు – భారత విదేశంగశాఖా మంత్రి ఎస్‌.జైశంకర్

వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా చేసే ఏకపక్ష యత్నాలను భారత్‌ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని విదేశంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టం చేశారు. భారత్‌ భారీ స్థాయిలో దళాలను తరలించి వాస్తవాధీన రేఖవద్ద చైనాను కట్టడి చేసిందన్నారు. తూర్పు లద్ధాఖ్‌...
News

పాకిస్థాన్ లో చైనా జాతీయులే లక్ష్యంగా దాడులు

* చైనీయులకు రక్షణ కల్పించడానికి నానా తంటాలు పడుతున్న పాక్ భద్రతా దళాలు పాకిస్థాన్ ‌లోని చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా పౌరులు తమ భద్రతకై వారి కదలికలను ముందుగా ఇస్లామాబాద్‌ పోలీసులకు తెలియజేయాలని కోరినట్లు...
News

చైనా న‌క్క వేషాలు..

పాకిస్తాన్ తీవ్రవాదిని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలనే భారత ప్రతిపాదనను అడ్డుకున్న వైనం ఐరాసలో భారత్, అమెరికా ఉమ్మడి తీర్మానాన్ని వీటో చేసిన చైనా న్యూఢిల్లీ: మరోసారి తన భారత వ్యతిరేకతను చైనా బయటపెట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదిని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే...
News

కమ్యూనిస్ట్ పార్టీ ఆనవాయితీని పాటించని చైనా అధ్యక్షుడు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‌కు బుధవారంతో 69 ఏళ్లు పూర్తయ్యాయి. చైనా అధ్యక్షులు 68 ఏళ్ల వయసు దాటిన తర్వాత లేదా అయిదేళ్ల చొప్పున రెండు దఫాలు పదవిలో కొనసాగాక రిటైర్‌ కావడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్క మావో జెడాంగ్‌...
News

మరోసారి బయటపడిన చైనా-పాక్​ దోస్తీ..

న్యూఢిల్లీ: చైనా-పాక్​ దోస్తీ మ‌రోసారి బట్టబయలైంది. రెండు దేశాల మధ్య సైనిక బంధం మరింత బలోపేతమైంది. పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి ఖమర్‌ జావెద్‌ బజ్వా నేతృత్వంలో ఆ దేశ త్రివిధ దళాల ప్రతినిధి బృందం.. చైనాలో జూన్‌ 9 నుంచి...
News

ఐక్యరాజ్య సమితి విఫలంతోనే కొత్త గ్రూపులు: కేంద్ర మంత్రి జైశంకర్‌

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ విశాఖ‌ప‌ట్నం: ఐక్యరాజ్య సమితి విఫలం అవ్వడంతోనే మధ్యలో జీ7, జీ20 గ్రూపులు పుట్టుకొచ్చాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. చైనా దేశం సరిహద్దు చట్టాలు, ఒప్పందాలను మీరిందన్నారు. అయినప్పటికీ వాణిజ్య వ్యవహారాల...
1 4 5 6 7 8 18
Page 6 of 18