archive#BJP

News

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోం: బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌

అమరావతి: వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, టీడీపీతో తాము పొత్తు పెట్టుకోమని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అడిగిన రోడ్‌...
News

శివరాజ్‌ పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు… శ్రీకృష్ణుడు జీహాద్ పాఠాలు చెప్పాడా? .. మండిపడ్డ బీజేపీ

న్యూఢిల్లీ: జిహాద్‌ భావన కేవలం ఖురాన్‌లోనే కాదు.. భగవద్గీత, క్రైస్తవంలోనూ ఉందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి శివరాజ్‌ పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపింది. కేంద్ర మాజీ మంత్రి మొహిసినా కిద్వాయ్‌ జీవితగాథ పుస్తకం...
News

దక్షిణాదిలోనూ వందే భారత్ రైలు సేవలు

న్యూఢిల్లీ: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు  దక్షిణ భారతంలో అందుబాటులోకి రానున్నాయి. ఐదవ రైలును నవంబర్‌ 10వ తేదీన 483 కిలోమీటర్ల పొడవైన చెన్నై–బెంగళూరు, మైసూరు మార్గంలో ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అత్యాధునిక వసతులు, భద్రతా ఏర్పాట్లుండే వందే...
News

రాజరాజ చోళుడు హిందువు కాదన్నా కమల్ హాసన్.. బీజేపీ ఆగ్రహం!

చెన్నై: తమిళనాట కొత్త వివాదం రాజుకుంది. రాజరాజ చోళుడి గురించి ప్రముఖ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలపడం వివాదానికి దారితీసింది. దీనిపై పుదుచ్ఛేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సహా...
News

పీఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి

భాగ్య‌న‌గ‌రం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి అన్నారు. మతోన్మాదంతో...
News

తెనాలిలో బీజేపీ ప్రజా పోరు యాత్ర వాహనానికి నిప్పు!

గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ప్రజా పోరు యాత్ర వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. తెనాలిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ప్రజా పోరు యాత్ర వాహనం ఈనెల 21నుంచి తెనాలిలో తిరుగుతోంది. సుల్తానాబాద్​లోని...
News

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూములివ్వడం లేదు

త్వరలో రైల్వే జోన్‌కు శంకుస్థాపన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోన్ శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తెలిపారు. జోన్​ ఏర్పాటుపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. జోన్ ఏర్పాటు...
News

ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల హత్యకు పీఎఫ్ఐ కుట్ర!

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రదాడులకు సంబంధించి పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ), ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడాలని పీఎఫ్‌ఐ చూసినట్టు తాజాగా వెల్లడైంది. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక...
News

ఇక నుంచి బాబ‌ర్‌పూర్ ‘గురునాన‌క్ న‌గ‌ర్‌’… పేరు మార్చిన ప్ర‌భుత్వం

హ‌ర్యానా: సుమారు వందేళ్ళ త‌ర్వాత బాబ‌ర్‌పూర్‌ను తిరిగి గురునాన‌క్‌ న‌గ‌ర్‌గా పేరు మారుస్తూ హ‌ర్యాణా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ బాబ‌ర్‌పూర్ అనేది అత్యంత ప‌విత్ర స్థ‌ల‌మైన పానిప‌ట్ జిల్లాలో ఉంది. దీంతో ఎప్ప‌టి నుంచో, ఇక్క‌డ ఉన్న ప్ర‌జ‌ల కోరిక...
News

బీజేపీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలో నేడు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం జరుగుతోంది. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమిత్‌ షా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కు అనేకానేక ప్రణామాలు......
1 2 3 4 20
Page 2 of 20