archive#BJP

News

ఎంఐఎం అత్యాచారాలు చేస్తుంది.. టీఆర్ఎస్ ఆత్మహత్యలను ప్రోత్సహిస్తోంది

నిప్పులు చెరిగిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్ అత్యాచార సంఘటన జరిగినప్పటి నుంచి ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేసిందని.. చట్టాన్ని కాపాడే వారే ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
News

జూబ్లీహిల్స్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషులను తప్పించేందుకు కుట్ర చేశారని, దోషులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మండిప‌డ్డారు. తెలంగాణలో రక్షకులే భక్షకులుగా మారారని మండిపడుతూ తక్షణమే ఈ...
News

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోలీసు కేసు!

భాగ్య‌న‌గ‌రం: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై హైదరాబాదులోని కంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజా...
News

ఈడీ సోదాల్లో ఆప్ మంత్రి ఇంట్లో భారీగా బంగారం, నగదు

అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్ అగ్రనాయకులందరినీ విచారించాలని భాజపా, కాంగ్రెస్ డిమాండ్ న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో జరిగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. సత్యేంద్ర...
News

రఘునందన్ రావుపై పోలీస్ కేసు… భగ్గుమన్న బీజేపీ నేతలు

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో అసలైన నిందితులకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు బయటపెట్టి, రాజకీయ పలుకుబడి గలవారి పిల్లలను కేసులో పోలీసులు చూపక తప్పని పరిస్థితుల‌ను బీజేపీ ఎంఎల్ ఎన్.రఘునందన్ రావు క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఆయనకు...
News

కేంద్ర ప‌థ‌కాల పేర్లు మార్చిన వైసీపీ: ఏపీ స‌ర్కార్‌పై బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నిప్పులు!

అమ‌రావ‌తి: కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు ఆయుష్మాన్ భార‌త్ పేరిట ఓ బృహ‌త్త‌ర ఆరోగ్య ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని.. అదే ప‌థ‌కానికి ఆరోగ్య‌శ్రీ అని వైసీపీ ప్ర‌భుత్వం పేరు మార్చింద‌ని బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నిప్పులు చెరిగారు. ఈ ప‌థ‌కం...
News

ఇస్లామిక్ దేశాలకు భారత్ కౌంటర్!

న్యూఢిల్లీ: మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై కాషాయ పార్టీల నేత‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయంగా పెను ప్ర‌కంప‌న‌లు రేపాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై ఇస్లామిక్ దేశాల స‌హ‌కార స‌మాఖ్య భ‌గ్గుమంది. భార‌త్‌పై త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితిని కోరింది. ఇక ఓఐసీ ప్ర‌క‌ట‌న‌ను భార‌త్ తోసిపుచ్చుతూ...
News

అసొంలో బీజేపీ ఆఫీసుకు నిప్పు!

గువాహ‌టి: అసొంలోని సరుపథార్‌లోని బీజేపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పుపెట్టారు. కర్బి ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్‌లోని 26 సీట్లకు ఈనెల ఎనిమిదోతేదీన‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం సంచలనమైంది. ఈ ఘటనను ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్...
News

బాలికపై సామూహిక అత్యాచారంలో ఎంఐఎం ఎమ్యెల్యే కొడుకు?

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లోని 17 ఏళ్ళ‌ ఇంటర్మీడియట్ విద్యార్థినిపై శనివారం రాత్రి పబ్‌లో పరిచయమైన కనీసం నలుగురు మైనర్ అబ్బాయిలు కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేరానికి పాల్పడిన ఐదుగురిలో ఒకరు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు కాగా, మరొకరు మైనార్టీ కమీషన్...
News

సాంస్కృతిక పునరుజ్జీవంతో భారత్‌కు పూర్వ వైభవం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన 2014 నుంచి సాంస్కృతిక పునరుజ్జీవన శకం ప్రారంభమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ప్రస్థానం భారత దేశాన్ని తన పూర్వ వైభవం దిశగా నడిపిస్తుందని...
1 8 9 10 11 12 20
Page 10 of 20