archive#AP

News

అత్యంత వైభవం… అఖండ దీప సాగర హారతి

విశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నం సాగర తీరంలో నిన్న(నవంబర్‌ 23, బుధవారం) అత్యంత వైభవంగా అఖండ దీప సాగర హారతి జరిగింది. స్థానిక విశ్వభారత్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ దివ్యక్షేత్రాల నుంచి 15 మందికి పైగా స్వామీజీలు...
News

కార్తిక వనసమారాధనలో తేనెటీగల దాడి!

ఆత్రేయపురం: కార్తిక వనసమారాధన లో తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ఆలపాటి వారి తోటలో ఓ కుటుంబం వనసమారాధన జరుపుకోవడానికి తోటకు వచ్చారు. ఈ సమయంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు చెలరేగాయి....
News

సత్యదేవుని సన్నిధిలో భక్తజన జాతర

అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువుదీరిన సత్యదేవుని ఆలయం ఆదివారం భక్తజన జాతరను తలపించింది. కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ వేలాది వాహనాల్లో భక్తులు...
News

పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సుకు ప్రమాదం

అమరావతి: శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంతిట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తుల బృందం మొత్తం రెండు బస్సుల్లో 84 మంది శబరిమల వెళ్లారని, ఈ బస్సులు తిరిగి వస్తున్న సమయంలో...
ArticlesNews

ఆ కన్నీటికి 45 ఏళ్ళు!… నేటి తరానికి తెలియని విషాద గాధ… ఆర్‌ఎస్‌ఎస్‌ విశిష్ట సేవలు

 దివిసీమ ఉప్పెన ఓ ఘోరకళి చలించిన 'ఆర్‌ఎస్‌ఎస్‌' హృదయం... ములపాలెం గ్రామాన్ని పునర్నిర్మాణం కోసం దత్తత 110 ఇళ్ళను రికార్డు సమయంలో నిర్మాణం ఆ ములపాలమే నేటి దీనదయాళ్‌పురం 50 మందిని కాపాడిన ఆదిశేషారావు!   1977 నవంబర్ 19 శనివారం......
News

ఓటు బ్యాంకు కోసం జగన్‌ మత రాజకీయాలు… బీజేపీ మండిపాటు!

విజయవాడ: తన ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం జగన్‌ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు కట్టిన పన్నులతో చర్చిల...
News

ఏపీలోని చర్చిలకు రూ.175 కోట్లు!… ప్రతి నియోజకవర్గానికి రూ. కోటి కేటాయింపు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం రూ.175 కోట్లు అందించనుంది. నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున కేటాయించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాతవాటి పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, శ్మశాన వాటికల ఆధునికీకరణకు ఈ నిధులు...
News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టైం స్లాట్ దర్శనానికి అయిదు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి మూడు...
News

అడవులు ధ్వంసం… ఏపీ ప్రభుత్వానికి రూ.5 కోట్ల జరిమానా!

అమరావతి: పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో మడ అడవులను విధ్వంసం చేశారని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) రూ. 5 కోట్ల జరిమానా విధించింది. కాకినాడ శివారులోని దమ్మాలపేటలోని పలు సర్వే నంబర్లలో ఉన్న మడ అడవులను ఏపీ...
News

విశాఖలో రైల్వేజోన్‌ కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

విశాఖపట్నం: విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ డిఆర్‌ఎం అనూప్‌ సత్పతి వెల్లడించారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ రోడ్డులో రూ.106 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ భవనాల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. తొలిదశలో...
1 2 3 4 21
Page 2 of 21