అత్యంత వైభవం… అఖండ దీప సాగర హారతి
విశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నం సాగర తీరంలో నిన్న(నవంబర్ 23, బుధవారం) అత్యంత వైభవంగా అఖండ దీప సాగర హారతి జరిగింది. స్థానిక విశ్వభారత్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ దివ్యక్షేత్రాల నుంచి 15 మందికి పైగా స్వామీజీలు...