archiveAFGHANISTAN

News

ఒంటికి అతుక్కునేలా దుస్తులు ధరించిందని మహిళను అంతమొందించిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు చేస్తున్న దారుణాలను చూస్తూ ఉంటే.. రాబోయే రోజుల్లో అక్కడ ఇంకెంత మారణహోమాన్ని సృష్టిస్తారోననే అనుమానాలు ప్రతి ఒక్కరికీ ఎదురవుతాయి. ఇప్పటికే తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు నటులను,...
News

తాలిబన్లపై భీకరపోరు – ఆఫ్ఘన్ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతం

ఆఫ్గనిస్థాన్‌లో భద్రతా బలగాలు, తాలిబన్‌ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే తమ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతమవగా.. మరో 309 మంది గాయపడ్డారని అఫ్గాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది....
News

ఆఫ్ఘన్ అంశంపై అంతర్జాతీయ వేదికపై చర్చ.. భారత్ కు అందని ఆహ్వానం

ఆఫ్గానిస్థాన్‌ పరిణామాలపై ఈ నెల 11న రష్యా నిర్వహించతలపెట్టిన కీలక సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందలేదు. 'ఎక్స్‌టెండెడ్‌ ట్రొయికా' పేరుతో ఖత్తార్‌లో నిర్వహించే ఈ భేటీలో పాకిస్థాన్‌, చైనా, అమెరికా పాల్గొంటాయని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల దాడులు...
News

తాలిబన్ స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడి…250 మంది తీవ్రవాదులు మృతి

తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడులతో విరుచుకపడ్డాయి. కాందహార్ లోని జేరాయ్ జిల్లాలో తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని, ఆ తరువాత ఘజిని, కాందహార్, హెరాత్, హెల్మండ్, కపినా రాష్ట్రాల్లోని వీరి బేస్ లపై జరిపిన దాడుల్లో 250 మందికి...
News

తాలిబన్ల పై ఆఫ్ఘన్ వైమానిక దాడులు – 30 మంది తీవ్రవాదులు హతం

ఆఫ్ఘనిస్థాన్ ​లోని రెండు రాష్ట్రాల్లో ఆ దేశ వాయుసేన జరిపిన దాడుల్లో 30 మందికి పైగా తాలిబన్లు హతమయ్యారు. జజ్వాన్​ రాష్ట్రం ముర్గాబ్​, హసన్​ గ్రామాల్లోని తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. 15 మందికి గాయాలైనట్లు...
News

పాకిస్థాన్‌లో అఫ్గానిస్థాన్‌ రాయబారి కుమార్తె కిడ్నాప్‌

పాకిస్థాన్‌లోని అఫ్గానిస్థాన్‌ రాయబారి కుమార్తె కిడ్నాప్‌ వార్త సంచలనం రేపింది. పాకిస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్న అఫ్గాన్‌ రాయబారి నజీబుల్లా అలిఖిస్‌ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్‌(26)ను ఇస్లామాబాద్‌లో కొందరు దుండగులు అపహరించినట్లు అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఆమెను చిత్రహింసలు పెట్టి అనంతరం విడిచిపెట్టినట్లు...
News

పాకిస్థాన్ పదివేల మందికి పైగా జిహాదీలను మాపైకి పంపింది…. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడి ఆరోపణ..

పాకిస్థాన్ తమ దేశంలోకి 10 వేలమందికి పైగా జిహాదీలను పంపిందని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆరోపించారు. తాలిబన్లకు పాకిస్థాన్ పూర్తి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. శాంతి చర్చల్లో తాలిబన్లు చురుకుగా పాల్గొనేలా వారికి పాక్ నచ్చజెప్పడంలేదని విమర్శించారు. తాష్కెంట్ లో...
News

తాలిబన్లతో చేతులు కలిపిన పాకిస్థాన్… ఆఫ్ఘన్ ప్రభుత్వానికి బెదిరింపులు… స్థానిక ప్రభుత్వ వైమానిక దాడుల అడ్డగింత

ఆఫ్గనిస్థాన్‌ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశ సైన్యం, తాలిబన్ల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఈ క్రమంలోనే.. పాకిస్థాన్‌ వక్రబుద్ధి బయటపడింది. ఉగ్రమూకల పక్షాన చేరి వారికి అండగా నిలుస్తోంది. తాలిబన్లపై అఫ్గాన్‌ సైన్యం వైమానిక...
News

85శాతం ఆఫ్ఘనిస్తాన్ భూభాగం తాలిబన్ల చేతిలోకి…

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించిన తరువాత స్థానిక ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. దేశంలోని 85 శాతం భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ఇటీవల ప్రకటించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆ మాటను తోసిపుచ్చుతోంది....
News

ఆఫ్గాన్‌ ఘర్షణల్లో భారత ఫొటో జర్నలిస్టు మృతి

ఆఫ్గనిస్థాన్‌లో ఆ దేశ బలగాలు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన ఫొటో జర్నలిస్టు, పులిట్జర్‌ అవార్డు గ్రహీత డానిశ్‌ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. కాందహార్‌లోని స్పిన్‌ బొల్డాక్‌ ప్రాంతంలో గల కీలక పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు ఇటీవల...
1 8 9 10 11
Page 10 of 11