archiveAFGHANISTAN

News

భారత దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు

ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య బంధాలు కోరుకుంటున్నామని పైకి చెబుతోన్న తాలిబన్లు వాస్తవంలో మాత్రం తమ సహజసిద్ధ అరాచక వైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణల తర్వాత భారత్‌ సహా చాలా దేశాలు తమ దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసి...
News

ఆఫ్ఘనిస్థాన్ కి చెందిన హిందువులు మరియు సిక్కులను కూడా భారత్ కు తీసుకువస్తాం – హోమ్ శాఖ సహాయ మంత్రి

ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ ఆఫ్ఘన్ జాతీయులైన హిందువులు మరియు సిక్కులతో సహా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు. హాజీపూర్ ‌లో జరిగిన ఒక బిజెపి కార్యక్రమాన్ని...
News

తాలిబన్లను రానివ్వం… పలు ప్రాంతాల్లో ఆఫ్ఘన్ ప్రజల నిరసన..

దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని అఫ్గాన్ పౌరులు ఆందోళనలకు దిగారు. జలాలాబాద్​లో అఫ్గాన్ జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని ర్యాలీగా వెళ్లారు. దీంతో తాలిబన్లు నిరసనకారులపై కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది.తాలిబన్ల కాల్పుల్లో ఇద్దరు పౌరులు...
News

ఆఫ్ఘనిస్టాన్ ‌ను స్వాధీనం చేసుకున్నందుకు తాలిబాన్ ను ప్రశంసించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB)

ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) తాలిబాన్ ను ప్రశంసించింది. ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్ లోని ప్రజలందరికీ క్షమాభిక్షను ప్రసాదించటాన్ని కూడా ప్రశంసించిందని ‘టైమ్స్ నౌ’ వెల్లడించింది. AIMPLB సభ్యుడైన సజ్జాద్ నోమాని తాలిబాన్లను...
News

ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ అత్యవసర సమావేశం – ఆఫ్గన్ అంశంపై చర్చ

ఆఫ్గనిస్థాన్ లో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక భేటీ నిర్వహించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా...
News

ఆఫ్గన్లో వందల ఏళ్లనాటి దేవాలయాన్ని వీడనంటున్న పూజారి… తాలిబన్లు చంపినా సరే దైవారాధనే ముఖ్యమంటున్న వైనం..

ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన అఫ్గానిస్థాన్ నుంచి బయటపడేందుకు అక్కడి పౌరులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అఫ్గాన్​లోని ఓ హిందూ పురోహితుడు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. దేశం వదిలి వెళ్లే అవకాశం వచ్చినా.. తిరస్కరించారు. పండిత్ రాజేశ్...
News

భారత్ ఇచ్చిన బహుమతి తాలిబన్ల చేతుల్లోకి

అధికారం చేజిక్కించుకున్నాక తాలిబన్లు కొద్ది గంటల క్రితం అఫ్గాన్‌ పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశించారు. అక్కడ నాయకుల కుర్చీల్లో వారు రైఫిల్స్‌ తీసుకొని కూర్చొని వీడియోలు చిత్రీకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను జర్నలిస్టు, వ్యాపారవేత్త అయిన వాజాత్‌ ఖాజ్మీ ట్వీట్‌ చేశారు....
News

ఆఫ్గన్ నుంచి భారత్ చేరుకున్న 142 మంది దౌత్యాధికారులు… మన పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు హోంశాఖ ప్రయత్నాలు.. ఎమర్జెన్సీ వీసాలు జారీ

ఆఫ్గనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అక్కడున్న మన అధికారులను స్వదేశానికి తీసుకొచ్చింది. 142 మంది భారత అధికారులున్న వాయుసేన యుద్ధ విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి...
News

తాలిబాన్ల దెబ్బకు బురఖా ధరించిన సిఎన్ఎన్ రిపోర్టర్… తాలిబన్లు తమతో ఫ్రెండ్లీగా ఉన్నారంటూ వ్యాఖ్యలు… మీడియా తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధానిని హస్తగతం చేసుకున్నాక.. అక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మహిళలపై ఇప్పటికే ఆంక్షలు విధించడంతో బయటకు రావడానికి జంకుతున్నారు. ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్ ను వీడాలని భావించిన ఆఫ్ఘన్ పౌరులకు తాలిబాన్లు ఎయిర్ స్పేస్...
News

అఫ్గాన్‌ గగనతలం మూసివేత.. విమానాలు వెళ్లలేని పరిస్థితి

తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడేందుకు వేలాది మంది ప్రజలు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. అటు భారత్‌, అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. దీంతో కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ కిక్కిరిసిపోయింది. అయితే...
1 6 7 8 9 10 11
Page 8 of 11