తాలిబన్ల పై ఆఫ్ఘన్ వైమానిక దాడులు – 30 మంది తీవ్రవాదులు హతం
ఆఫ్ఘనిస్థాన్ లోని రెండు రాష్ట్రాల్లో ఆ దేశ వాయుసేన జరిపిన దాడుల్లో 30 మందికి పైగా తాలిబన్లు హతమయ్యారు. జజ్వాన్ రాష్ట్రం ముర్గాబ్, హసన్ గ్రామాల్లోని తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. 15 మందికి గాయాలైనట్లు...