News

News

తెలుగు నేలకు తలమానికం కొండవీడు వైభవం

తెలుగు గడ్డపై ప్రజారంజక పాలన అందించిన రెడ్డిరాజుల ఘన చరిత్ర, కొండవీడు గత వైభవం, చారిత్రక విశిష్టతను భావి తరాలకు అందించాలనే సత్సంకల్పంతో అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య - శ్రీశైలం వారు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు...
News

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

తిరుమల శ్రీవారి భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించినప్పటి నుంచి దర్శనం ముగించుకుని గుడి బయటకు వెళ్లే వరకుమార్గ మధ్యంలో కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ...
News

సత్యదేవుని సేవల్లోనూ.. సమన్వయలోపమే

కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సేవల్లో వైదిక బృందం, అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇటీవల సత్యదేవుని కల్యాణోత్సవాల్లో వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ, ప్రత్యంగిర హోమాలు నిలుపుదల చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు స్వామివారికి నిత్యం చేసే సుప్రభాతసేవ, ప్రాకారసేవలపై...
ArticlesNews

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

మొదటి భాగం ఇక్కడ చూడండి పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1 రెండవ భాగం ఇక్కడ చూడండి పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2 చివరి భాగం చదవండి హెచ్ఆర్‌సిపి నివేదిక, పాకిస్తాన్‌లో ప్రత్యేకించి సింధ్...
News

యూపీలో పట్టుబడిన మరో ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులు..

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తర్వాత ఒక్కొక్కరుగా పాకిస్తాన్ గూఢచారులు బయటపడుతున్నారు. ఇటీవల కాలంలో జ్యోతి మల్హోత్రా కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ అధికారులు, ఐఎస్ఐ‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో...
News

పాకిస్తాన్‌లోని 100 సంవత్సరాల పురాతన శివాలయం ఆక్రమణ!

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని టాండో జామ్ నగరానికి సమీపంలో ఉన్న 100 సంవత్సరాల పురాతన శివాలయం భూమిని కొందరు ఆక్రమించారు. అంతేకాదు, దాని చుట్టూ నిర్మాణ పనులు కూడా ప్రారంభించబడ్డాయి. హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘దర్వార్ ఇత్తెహాద్ పాకిస్తాన్’ అనే...
News

వక్ఫ్ బిల్లు సవరణ చట్టంపై తీర్పు రిజర్వ్..

వక్ఫ్ బిల్లు సవరణ చట్టం-2025 రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టును రిజర్వ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో మూడు ముఖ్యమైన అంశాలపై అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా...
News

విజయవాడలో బంగ్లాదేశ్ యువకుల కలకలం.. 15 మంది అరెస్ట్

బెజవాడలో బంగ్లాదేశ్ కు చెందిన యువకుల కదలికలు కలకలం రేపుతున్నాయి. విజయవాడ నగరంతో పాటు తాడిగడప పెనమలూరు పోరంకి ప్రాంతాల్లో సుమారు 15 మంది బంగ్లాదేశ్ లోని మయన్మార్కు చెందిన యువకులు ఉన్నట్టు విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది....
1 853 854 855 856 857 3,084
Page 855 of 3084