News

News

తుది దశలో రామాలయ నిర్మాణం.. ప్రాంగణానికి రామ దర్బార్ విగ్రహాలు..

అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ నిర్మాణ పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఆలయ నిర్మాణం పనులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పంచుకున్నారు. రామ దర్బారలో ప్రతిష్టించాల్సిన దైవిక విగ్రహాలు ఈ...
News

శని శింగనాపూర్ ఆలయ పవిత్రను కాపాడాలి

మహారాష్ట్రలోని అహల్యా నగర్ లో లక్షలాది మంది హిందువుల ప్రార్థనా స్థలం అయిన శ్రీ శని శింగనాపూర్ ఆలయ పవిత్ర వేదికను శుభ్రం చేయడానికి ముస్లిం కార్మికులతో 'గ్రిల్'ను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన దిగ్భ్రాంతికరంగా ఉండటమే కాకుండా, ఆలయ పవిత్రత,...
News

యూపీలో పిలిభిత్‌లో 3వేల మంది సిఖ్ఖుల అక్రమ మతమార్పిడులు, దర్యాప్తు షురూ

ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. భారత్ నేపాల్ సరిహద్దుల దగ్గర పిలిభిత్ జిల్లాలో సిఖ్ఖులు మెజారిటీగా ఉండే గ్రామాల్లో అక్రమంగా సామూహిక మతమార్పిడులు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్ళలో 3వేల కంటె ఎక్కువమంది సిఖ్ఖులను మతం మార్చారని...
ArticlesNews

కాలజ్ఞాన కృతికర్త..సంఘ సంస్కర్త..శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

( శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ) ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సామాజిక చైతన్యాన్ని సమన్వయ పరచిన సంస్కర్త, తత్వబోధకుడు వీరబ్రహ్మేందులు. పారమార్థిక మార్గంలో సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డ ప్రబోధకుడాయన. ఆ బోధనలు ప్రజల పాలిట దైవవచనాలు. బాల్యంలోనే కాళికాదేవిని...
News

మైసూర్‌పాక్‌లో ‘పాక్‌’ను తీసేసి.. కొత్త పేరు పెట్టిన వ్యాపారి

పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌పై యావత్‌ భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఇదే సమయంలో నెట్టింట మరో చర్చ మొదలైంది. మైసూర్‌పాక్‌ పేరును...
News

ఎన్ఎస్వీ కౌండిన్య… ప్రాచీన డిజైన్ తో నౌకను రూపొందించిన భారత నేవీ

భారతదేశపు ప్రాచీన సముద్రయాన వైభవానికి, అద్వితీయ నౌకా నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలిచే ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సుప్రసిద్ధ ప్రాచీన భారతీయ నావికుడైన కౌండిన్యుడి పేరుతో, సాంప్రదాయ పద్ధతిలో నిర్మించిన 'ఓడ' INSV కౌండిన్య భారత నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశించింది....
News

సిక్కోలు మేజర్‌కు ‘కీర్తి చక్ర అవార్డు’

సిక్కోలు మేజర్‌కు అపూర్వ గౌరవం దక్కింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన ఆర్మీ మేజర్‌ మళ్ల రామ్‌గోపాలనాయుడుకు.. దేశ రక్షణ చరిత్రలోనే రెండో అత్యుత్తమ పురస్కారమైన ‘కీర్తి చక్ర అవార్డు’ లభించింది. రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
1 852 853 854 855 856 3,084
Page 854 of 3084