News

News

లండన్ వి.హెచ్.పి. హిందూ సెంటర్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

బ్రిటీష్ - భారత తెలుగు సంస్కృతి సంఘం (BITSS) లండన్ వేదికగా ఆదివారం వి.హెచ్.పి. హిందూ సెంటర్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వం ఉపరాష్ట్రపతి ఏం వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతీయులు, తెలుగు...
News

జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. పూరీ ఆలయంపై డ్రోన్ ఎగరవేత

భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. యూట్యూబ్ వీడియోల చిత్రీకరణ పేరుతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించగా, గతంలో పూరీ జగన్నాథ...
News

హైందవ ధర్మ రక్షణకు ముందుకు రావాలి

హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా ముందుకు రావాలని ఆంధ్ర ప్రదేశ్ సాధు పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస నంద స్వామి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురుడి కంచరాం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ...
ArticlesNews

సంఘ సంస్కరణా ప్రభాత గీతం కందుకూరి వీరేశలింగం

( మే 27 - కందుకూరి వీరేశలింగం పంతులు వర్థంతి ) తెలుగు సమాజానికి, సాహిత్యానికి వేగుచుక్క కందుకూరి వీరేశలింగం పంతులు. భవిష్యత్ సమాజాన్ని ఊహించిన క్రాంతదర్శి. సంఘసంస్కరణకు గొప్ప కృషి చేసిన మార్గదర్శి. తెలుగు సాహిత్యంలో అనేక ఆధునిక ప్రక్రియలకు...
News

రామకృష్ణ మఠం ”సంస్కార్ 2025” లో తల్లిదండ్రులకు విద్యార్థుల పాదపూజ

రామకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరం సంస్కార్ 2025 లో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మఠం నిర్వాహకులకు తల్లిదండ్రులు ధన్యవాదాలు ప్రకటించారు....
News

సాంస్కృతిక పునరుత్థానం కోసం, దేశ నిర్మాణంలో భాగంగా సంఘ్ స్థాపన: ఎక్కా చంద్రశేఖర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త వికాస వర్గ-1 (సామాన్య) సార్వజనికోత్సవం శుక్రవారం జరిగింది. ఘట్ కేసర్ లోని అన్నోజిగూడ విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ సార్వజనికోత్సవానికి ముఖ్య అతిథిగా రామచంద్ర మిషన్ కన్హాశాంతివనం మేనేజర్ కెప్టెన్ వినీత్ సింగ్ రామావత్...
ArticlesNews

ఆర్థికస్వాతంత్య్రానికి హలాల్‌….

తమ ఉత్పత్తులు నూటికి నూరు శాతం ఇస్లామిక్‌ షరియా నిబంధనలను అనుసరించి ఉంటాయని, అందుకోసం ప్రత్యేకంగా ముస్లిం ఉద్యోగులతో కూడిన ‘అంతర్గత హలాల్‌ మేనేజ్మెంట్‌’ శాఖను ఏర్పాటు చేశామంటూ తమ హలాల్‌ పాలసీ గురించి ‘హిమాలయా’ కంపెనీ ప్రకటించ గానే దేశవ్యాప్తంగా...
ArticlesNews

ముర్షీదాబాద్ హింస: నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఏం చెబుతోందంటే…

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ వద్ద ధూలియాన్ ప్రాంతంలో ఏప్రిల్ 11న చోటు చేసుకున్న మత కల్లోలాల గురించి కలకత్తా హైకోర్టు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికను న్యాయస్థానానికి బుధవారం సమర్పించింది. ఆ నివేదికలో ఆనాటి సంఘటనలు జరుగుతున్న సమయంలో...
1 850 851 852 853 854 3,084
Page 852 of 3084