News

ArticlesNews

మరణభయం తొలగించే ధర్మరాజ దశమి

( చైత్ర శుద్ధ దశమి - ధర్మరాజ దశమి )  చైత్ర శుద్ధ దశమి యముడికి సంబంధించిన పర్వదినం. ఈ ధర్మరాజ దశమి రోజున యమ ధర్మరాజును పూజిస్తే మరణభయం తొలగుతుందని చెబుతారు. ఆలయాల్లో యముడి పేరిట అర్చనలు జరిపిస్తారు. కఠోపనిషత్తులోని...
ArticlesNews

అమ్మకు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ

( మార్చి 28 - జిల్లెళ్ళమూడి అమ్మ జయంతి ) పరిమిత ప్రేమ మానత్వం..అపరిమిత మమకారం మాధవత్వం..అని అందరికీ అర్థమయ్యేలా సరళంగా వివరించిన దయామయి జిల్లెళ్ళమూడి అమ్మ. నేను నా కుటుంబం, నా ఊరు బాగుంటే చాలు అనుకుంటే అది మానవత్వమే....
News

యువత దేశానికి గొప్ప బలం : అరుణ్ కుమార్

యువత దేశానికి అత్యంత గొప్పబలమని, వారి నిర్మాణాత్మక కృషి ఉజ్వ భవిష్యత్తుకు పునాది వేస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ అరుణ్ కుమార్ అన్నారు. ఈ నెల 24 న జమ్మూలోని జాఖ్ సాంబా, రాయా మోర్ లో...
ArticlesNews

గాంధీ స్ఫూర్తితో ‘ప్లాస్టిక్ ఫ్రీ వాక్​’- గ్రీన్​మ్యాన్ ఆశయమిదే!

మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్‌ విడదీయలేని భాగమైపోయింది. పర్యావరణం, జంతుజాలంపై ప్లాస్టిక్‌ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. అయినప్పటికీ ప్లాస్టిక్ వాడకం తగ్గట్లేదు. అందుకే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు ఒడిశాకు చెందిన పర్యావరణవేత్త,...
News

పాకిస్థాన్​కు గూఢచర్యం ముఠాలో మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఓ ముఠాను ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు గుర్తించి, అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ కేసులో మరో ముగ్గురిని ఘాజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 21కి చేరిందని...
ArticlesNews

థోహా ఖాల్సా విషాదం : ఆత్మాభిమానం కోసం బావిలో దూకిన 90 మంది వీరవనితలు

1947 మార్చిలో దేశ విభజన జరగడానికి కొన్ని నెలల ముందు, పంజాబ్ ప్రాంతం పశ్చిమ పంజాబ్ (ప్రస్తుత పాకిస్తాన్), తూర్పు పంజాబ్ (ప్రస్తుత భారత రాష్ట్రం) గా విడిపోతున్న తరుణంలో.. అక్కడ అకాలీదళ్, యూనియనిస్ట్ పార్టీ మరియు భారత జాతీయ కాంగ్రెస్...
ArticlesNews

పుంగనూరు ‘గో’ మక్కువ

సాధారణంగా పశువుల పెంపకం అంటే శ్రమతో కూడుకున్న పని. గతంలో ప్రతి రైతు ఇంట్లో దేశీయ పశువులు ఉండేవి. కానీ ట్రాక్టర్ల రాకతో వాటి సంఖ్య తగ్గి, కేవలం పాల కోసం పెంచే జర్సీ ఆవులే ఊరూరా కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో...
ArticlesNews

విద్య ముసుగులో ఆంథోనీ ఫ్రాన్సిస్ శర్మ సువార్త

నేపాల్‌లోని ఎత్తైన పర్వత ప్రాంతాలలో, హిందూ మతం ప్రాబల్యం ఉండి మత మార్పిడి చట్టవిరుద్ధంగా ఉన్న రోజుల్లో, ఆంథోనీ ఫ్రాన్సిస్ శర్మ పాఠశాలలను అడ్డం పెట్టుకుని నిశ్శబ్దంగా ప్రజలను క్రైస్తవ మతం వైపు నడిపించారు. డిసెంబర్ 12, 1937న గూర్ఖా జిల్లాలోని ఒక...
1 82 83 84 85 86 2,890
Page 84 of 2890