News

ArticlesNews

సనాతన ధర్మం.. సమతా కార్యం.. మలయాళ స్వామి సందేశం

( మార్చి 29 - మలయాళ స్వామి జయంతి ) అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి మలయాళ స్వామి, స్త్రీలు కూడా దీక్షలు తీసుకోవచ్చని చెప్పి అన్ని కులాల వారిని ఆదరించిన మహా జ్ఞాని. మలయాళ స్వామి తల్లిదండ్రులు కరియప్ప,...
News

నిధులు లేక నేరాల బాటపడుతున్న జైషే టెర్రరిస్టులు!

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎమ్) తన కార్యకలాపాల కోసం సరికొత్త, ప్రమాదకరమైన వ్యూహానికి తెరతీసింది. భద్రతా దళాల ఆపరేషన్లతో తీవ్రంగా దెబ్బతినడం, పాకిస్థాన్ నుంచి నిధుల ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో.. స్థానికంగానే డబ్బు సంపాదించాలని తన కేడర్‌ను ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌తో...
News

తొమ్మిది మంది చిన్నారులకు ‘కన్యాపూజ’ నిర్వహించిన సీఎం యోగి

శ్రీరామనవమి, చైత్ర నవరాత్రి ముగింపు పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో ఘనంగా 'కన్యాపూజ' నిర్వహించారు. తొమ్మిది మంది చిన్నారులను దుర్గాదేవి రూపాలుగా భావించి, వారికి పాదపూజ చేసి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ...
News

గీతా శ్రమంలో భక్తి, జ్ఞాన వేదాంత మహాసభలు

కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం మండలం సిరిపురంలోని చిన్గగనానందా గీతా శ్రమంలో 52వ భక్తి, జ్ఞాన వేదాంత మహాసభలు ఘనంగా ముగిసాయి. విజయనగరం జిల్లా గంగచోళ్లపెంట జ్ఞానానంద గీతా శ్రమం పీఠాధిపతి యోగానందా భారతీస్వామి ఆధ్వర్యంలో వేదాంత మహాసభలు మూడు రోజుల పాటు...
News

36 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తెరుచుకున్న రఘునాథ మందిరం

కాశ్మీర్ లోయలో 36 సంవత్సరాలు పాటు మూతపడి ఉన్న శ్రీ రఘునాథ్ మందిరానికి ఇన్నాళ్ల తర్వాత మంచి రోజులు వచ్చాయి. సరిగ్గా శ్రీరామనవమి నాడే దశాబ్దాల తర్వాత శ్రీనగర్ వాసులు రఘునాధుడ్ని దర్శించుకున్నారు.. కాశ్మీర్ లోయలో 36 సంవత్సరాలు పాటు మూతపడి...
News

సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని బలోపేతం చేస్తుంది : VHP

హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను వదిలి ఇతర (క్రైస్తవం, ఇస్లాం తదితర..) మతాలలోకి మారిన వారు తమ షెడ్యూల్డ్ కులాల (SC) హోదాను కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పును విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది. ఈ నిర్ణయం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని, సామాజిక...
News

1,200 ఏళ్ల నాటి సూర్య దేవుడి విగ్రహం లభ్యం

ఒకట్రెండు కాదు... ఏకంగా 1,200 ఏళ్ల నాటి సూర్యదేవుడి విగ్రహం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర గ్రామంలో లభ్యమైంది. శిల్పం పక్కనే ప్రాచీన శిలా శాసనాలు, శివలింగం, నంది, వినాయకుడి ప్రతిమలు ఉన్నాయి. వీటిని చరిత్రకారుడు బుక్కపట్నం గోపి...
News

60 మంది మావోయిస్టులు.. 15 వేల బలగాలు

ఆపరేషన్‌ కగార్‌లో తుది అంకం మొదలైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిసిర్‌ బెస్రా అలియాస్‌ సునీల్‌ లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్‌ ప్రారంభించాయి. జార్ఖండ్ లోని సరందా అటవీ ప్రాంతంలో 15వేల మంది సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌,...
1 80 81 82 83 84 2,890
Page 82 of 2890