సనాతన ధర్మం.. సమతా కార్యం.. మలయాళ స్వామి సందేశం
( మార్చి 29 - మలయాళ స్వామి జయంతి ) అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి మలయాళ స్వామి, స్త్రీలు కూడా దీక్షలు తీసుకోవచ్చని చెప్పి అన్ని కులాల వారిని ఆదరించిన మహా జ్ఞాని. మలయాళ స్వామి తల్లిదండ్రులు కరియప్ప,...







