ఈ యేడాది జూన్ 25 నాటికి భారతదేశం మీద ఎమర్జెన్సీ వేటు పడి 50 ఏళ్ళు గడిచింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకూ అంటే 21 నెలల పాటు దేశం...
ఆదివాసీ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు...
కుటుంబ ప్రభోదన్ కుటుంబ వ్యవస్థ మన సనాతనధర్మం మనకిచ్చిన ఒక గొప్ప వరం. కుటుంబంలో అందరి మధ్య సుహృద్భావం, సహకారం ఉండడం అవసరం. అపుడే పరిస్థితులను ఎదుర్కొనగలిగిన మనస్థితి ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులను కూడా మనం క్షేమంగా, సౌమ్యంగా చక్కబెట్టే అవకాశం...
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపికకు కచ్చితంగా తమ ఆమోదముద్ర కావాలంటూ చైనా చేసిన డిమాండ్ను భారత్ తోసిపుచ్చింది. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని, ఆ అధికారం ఇంకెవరికీ లేదని స్పష్టంచేసింది....
గోవధ నిషేధం, గో సంతతి పరిరక్షణ, హిందూ దేవాలయ, ధర్మాదాయ సంస్థల పరిరక్షణ కోరుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీతంపేటలో మాతృరూపిణీ సేవా సంస్థ వ్యవస్థాపకుడు అజ్జరపు హరిబాబు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. హరిబాబు మాట్లాడారు. పది రోజులపాటు దీక్షలు...
హిందూ ఆలయాలపై జరిగిన దాడులపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులు, కూల్చివేతకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో జాతీయ హిందూ ధార్మిక సదస్సు–2025 బుధవారం జరిగింది. ఈ సదస్సులో...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగే సన్నాహకాలను ప్రాంత ప్రచారకుల బైఠక్ విస్తృతంగా సమీక్షిస్తుందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ప్రాంత ప్రచారకుల బైఠక్ లో చర్చలు, క్షేత్ర అనుభవాలు, ఎదుర్కొన్న...
ఉత్తరాదిన జూలై 11న ప్రారంభమయ్యే వార్షిక కన్వర్ యాత్ర నేపధ్యంలో యూపీలోని మీరట్ జిల్లా యంత్రాంగం పలు నిబంధనలను ఉంటాయని చెప్పింది. కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఫుడ్ కోర్టులు తాము విక్రయించబోయే ఆహార పదార్థాల జాబితా, వాటి ధరలతో సహా ఇతర...