News

News

భారత్‌ను లక్ష్యం చేసుకున్న ఉగ్ర సంస్థలకు పాక్‌లో ఆశ్రయం

భారత్‌ను లక్ష్యం చేసుకున్న ఉగ్రవాద గ్రూపులపై అమెరికా సంస్థ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సంచలన రిపోర్ట్ బయట పెట్టింది. భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ ఇప్పటికీ ఆశ్రయం కల్పిస్తోందని నివేదికలో హెచ్చరించింది. 2008 ముంబై దాడులకు బాధ్యత వహించిన...
News

ప్రపంచ అశాంతికి సాంస్కృతిక వారసత్వమే పరిష్కారం: ప్రధాని మోదీ

ప్రపంచం అస్థిరత్వంతో సతమతమవుతూ, అశాంతి జ్వాలలతో దహించుకుపోతున్న క్లిష్ట సమయంలో సాంస్కృతిక వారసత్వమే మానవాళికి మార్గం చూపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇవాళ మహావీర్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో ఏర్పాటు చేసిన 'సమ్రాట్ సంప్రతి మ్యూజియం'ను...
News

“నక్సలిజం”చరిత్రను బయటపెట్టిన అమిత్ షా..

నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్రం ఆపరేషన్ కగార్ నిర్వహించింది. కేంద్ర హోమంత్రి గతేడాది స్పష్టంగా చెప్పారు. మార్చి 31, 2026 వరకు డెడ్‌ లైన్ విధించారు. మావోయిస్టులు ఎక్కడ ఉన్నా అందరూ లొంగిపోవాలని పిలపునిచ్చారు. మార్చి 31 వరకు మావోయిస్టు రహిత...
News

అనుమతి లేని 113 చర్చిలకు నోటీసులు

‘పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలంలో జనావాసాల మధ్య అనుమతి లేని 113 చర్చిలు ఉన్నట్టు గుర్తించాం. ఒక్క ఆకివీడు పట్టణంలోనే 29 చోట్ల ఇంటి పన్నులు కడుతూ చర్చిలు నడుపుతున్నారు. వారికి రెండు రోజుల్లో నోటీసులు ఇస్తాం....
News

‘‘ధురంధర్’’ మేకర్స్‌కు పాక్ ప్రజల వింత డిమాండ్..

స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ధురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లను వసూలు చేసింది. వారంలోనే ఈ ఫీట్ సాధించింది. ధురంధర్ దెబ్బకు బాలీవుడ్, ఇండియా సినిమా...
News

విద్యార్ధిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఫ్రొఫెసర్ అబ్దుల్….

విద్య నేర్పాల్సిన గురువే హద్దులు మీరి ప్రవర్తించిన ఘటన బెంగళూరు శివార్లలోని నెలమంగళ సమీపంలో వెలుగుచూసింది. తరగతి గదిలో విద్యార్థులందరి ముందూ ఒక వైద్య విద్యార్థినికి అనుచిత ప్రతిపాదన చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను సదరు యువతి నిలదీయడమే కాకుండా, చెప్పులతో కొట్టిన...
ArticlesNews

రామరాజ్యం అంటే…

రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా పాలకులు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి, కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ధర్మ పరిపాలన చేయాలి, ప్రజోపయోగ పనులు చేపట్టాలి. అప్పుడే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. దేశమైనా, రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటాయి. శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన...
News

గోవు ఆక్రమ రవాణా ఆపాలి

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం కాకుటూరు పంచాయతీ గొలగమూడి రోడ్డులో అక్రమంగా సంత నిర్వహిస్తూ తద్వారా పశువులను చెన్నై కేంద్రంగా గోవదశాలలకు తరలిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు....
1 75 76 77 78 79 2,890
Page 77 of 2890