News

News

“మైనారిటీ పదానికి కొత్త నిర్వచనం ఇవ్వండి : పార్లమెంటుకు వీహెచ్‌పీ విన్నపం”

విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 375 మంది ఎంపీలను కలిసి "మైనారిటీ" అనే పదానికి స్పష్టమైన మరియు తార్కికమైన కొత్త నిర్వచనాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం మైనారిటీలకు ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ,...
News

ఉగ్రభూమిగా పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో అగ్రస్థానం

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తగ్గుముఖం పడుతున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం దానికి పూర్తి భిన్నమైన దిశలో పయనిస్తోంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (జీటీఐ) 2026 ప్రకారం, ఉగ్రవాదం వల్ల అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశంగా పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదికలోని గణాంకాలు పాకిస్థాన్...
News

మంగళూరు కుక్కర్ పేలుడు కేసులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు షరీక్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2022 మంగళూరు ఆటోరిక్షా కుక్కర్ పేలుడు కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ షరీక్ (27) తన నేరాన్ని అంగీకరిస్తూ దాఖలు చేసిన దరఖాస్తును బెంగళూరులోని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ...
News

పాక్‌ మధ్యవర్తిత్వం మాకొద్దు.. ఇరాన్‌

పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంతో ద్వారా వచ్చే సలహాలను పాటించబోమని ఇరాన్‌ మంగళవారం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని తమపై ఒత్తిడి పెరిగినప్పటికీ, ఆ తరహా మధ్యవర్తిత్వ చర్చల్లో తాము పాల్గొనబోమని వెల్లడించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌, ఇరాన్‌...
News

ఢిల్లీ ఆలయాలు.. రద్దీ ప్రాంతాల్లో లష్కరే ఉగ్రవాది రెక్కీ

భారత్‌లో దాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తయ్యిబా ఆపరేటివ్‌ షబ్బీర్ అహ్మద్ లోన్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షబ్బీర్‌ది...
News

10లోగా చందనోత్సవం ఏర్పాట్లు పూర్తి

చందనోత్సవం ఏర్పాట్లను ఏప్రిల్‌ 10వతేదీ నాటికల్లా పూర్తిచేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ సింహాచలం దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూలు ఎక్కడెక్కడ నుంచి ప్రారంభమవుతాయో ఆయా...
ArticlesNews

మంగళ్ పాండే కంటే ముందు స్వాతంత్య్ర జ్వాల వెలిగించిన ఖుర్దా వీరుడు

1857 మార్చి 29న, బారక్‌పూర్‌లోని మంగళ్ పాండే అనే ఒక సిపాయి పేల్చిన తూటా, భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర్య సంగ్రామానికి నిప్పు రాజేసింది. తన విశ్వాసాన్ని కించపరిచేలా ఉన్న గ్రీజు పూసిన తూటాలకు వ్యతిరేకంగా ఆయన చూపిన ధిక్కారం ఒక చిచ్చులా...
News

భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ‘వీర హనుమాన్ విజయ యాత్ర’

ఏప్రిల్ 2వ తేదీన శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భారీ శోభాయాత్ర.. ఈ ఏడాది...
1 73 74 75 76 77 2,890
Page 75 of 2890